భారీ ఈదురుగాలులు, అకాల వర్షం అన్నదాతకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టింది. మండలంలో గురువారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షంతో మామిడి, అరటి, జీడిమామిడి తోటలతోపాటు వరి, మిర్చి, పొగాకు పంటలకు భారీ నష్టం వాటిల్లి�
రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లాలో అకాల వర్షం, వడగండ్లు, ఈదురుగాలల దాటికి పెద్ద ఎత్తున పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీం�
జనగామ జిల్లాలో ఉరు ములు, మెరుపులతో గురువారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. భారీ గాలులతో కురిసి న వర్షం చేతికొచ్చిన వరి పంట, మామిడి తోటలకు కొంత నష్టం చేశాయి. రఘునాథపల్లి మండలం కోమాల్ల గ్రామ పంచాయతీ పరి�
సిద్దిపేట నియోజకవర్గంలో బుధవారం రాత్రి కురిసిన వడగండ్ల వానకు పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విజ్ఞప్తి చేశారు. వడగండ్ల వానకు రైతుల ఆరుగాలం కష్ట
సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో గురువారం వేకువజామున కురిసిన వడగండ్ల వర్షం రైతులకు కడగండ్లను మిగిల్చింది. అకాల వర్షానికి పెద్ద ఎత్తున పంటలు నష్టపోయాయి. నంగునూరు, సిద్దిపేట రూరల్, సిద్దిప�
ములుగు జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. సోమవారం సాయంత్రం ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల ఈదురుగాలులు ఉధృతంగా వీయగా ములుగు జిల్లావ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురవగా గోవిందరావుపేట, మంగప
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట, దమ్మపేట, వేంసూరు, పెనుబల్లి మండలాల్లో సోమవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. పొద్దంతా ఎండ తీవ్రతతో ఇబ్బందిపడిన ప్రజలు సాయంత్రం కురిసిన వర
మాకు మూడెకరాల భూమి ఉంది. ఇద్దరం అన్నదమ్ములం కలిసే వ్యవసాయం చేస్తున్నం. గతంలో నీటికి ఇబ్బందులు లేకపోవడంతో మంచి పంటలు పండినయ్. ఈసారి కూడా పంట పండుతదనే ఆశతో మూడెకరాల్లో వరి వేసినం. కానీ, భూగర్భ జలాలు అడుగంట�
హన్వాడ మండలంలో శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. ఈ వడగండ్ల వానతో చేతికొచ్చిన వరి పంట నేలమట్టమయ్యాయి. మండలంలోని కోనగట్టుపల్లి, హన్వా డ, సల్లోనిపల్లి, నాయినోనిపల్లి, యారోనిపల్లి గ్ర�
మండలంలోని వేముల, చక్రాపూర్లో ఆదివారం వ్యవసాయ అధికారులు అనిల్కుమార్, సురేశ్ పర్యటించారు. ఆకాల వర్షానికి దెబ్బతిన్న పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఏవో అనిల్కుమార్ మాట్లాడుతూ.. వేమ�
మహబూబ్నగర్ జిల్లాలో శనివారం రాత్రి కురిసిన ఆకాల వర్షానికి వరి రైతులు భారీగా నష్టపోయారు. ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానకు మహబూబ్నగర్ రూరల్ మండలం బొక్కలోనిపల్లి, చౌదర్పల్లి, జమిస్తాపూర్, తెలు�
అకాల వర్షాలకు పం టలు దెబ్బతినడంతో రైతులకు తీరని నష్టం చేకూరిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎకరాకు రూ.40 వేల చొప్పున పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాం�
అందరికీ అన్నం పెట్టే అన్నదాతలు ప్రకృతి ప్రకోపానికి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు.. గత యాసంగిలో భూగర్భ జలాలు అడుగంటడం, సాగర్ నీళ్లు రాకపోవడంతో కనీసం తిండిగింజలు కూడా పండలేదు.. భారీ నష్టాలను మూటగట్టుకున్