రుణమాఫీ చేయాలని, రైతుల అపరిష్కృత సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ అనుబంధ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ల ఎదుట బైఠాయించి సోమవారం ధర్నా నిర్వహించారు. �
మండలంలోని పోచారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని రైతులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేయాలన్నారు. రైతుభరోసా ఎగ్�
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎగ్గొట్టేందుకే అనేక కొర్రీలు పెడుతున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. ఆంక్షలు పెట్టి రుణమాఫీని గోల్మాల్ చేశారని, రైతుభరోసాను ఎగ్గ�
అన్నం పెట్టే రైతన్నలకు అండగా నిలవాల్సిందిపోయి వారినెత్తినే ప్రభుత్వం ‘హస్తం’ పెడుతున్నది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం. గడిచిన పదేళ్లలో గత కేసీఆర్ ప్రభుత్వం అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలువగా.. ఇప్పట�
జోగుళాంబ గద్వాల కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు, కర్షకులు డిమాండ్ చేశారు. రుణమాఫీ చేయడంతోపాటు రైతుభ�
“కల్లబొల్లి మాటలు చెప్పి, ప్రజలను, రైతులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చివరకు మొండి చేయి చూపించింది. కాలానుగుణంగా పంటలకు పెట్టుబడి ఇవ్వాల్సిన రైతు భరోసాకు ఎగనామం పెట్టింది. ఎకరా�
రైతులను నమ్మించి మోసం చేస్తున్న కాంగ్రెస్కు ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని, ఆ పార్టీకి పుట్టగతులు ఉండవని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి విమర్శించారు. ఆదివారం హత్నూ ర మండలం దౌల్తాబాద్ తెలంగా�
ఎన్నికలకు ముందు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, రూ.15వేల రైతు భరోసా ఇస్తామని, కౌలు రైతులకూ భరోసా కల్పిస్తామనే హామీలు ఇచ్చి తీరా గెలిచిన అనంతరం ఇచ్చిన హామీలను విస్మరిస్తూ రైతుల జీవితాలతో కాంగ్రెస్ స�
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదని, వందశాతం రుణమాఫీ చేయాలని, రైతు భరోసా కింద ఎకరాకు రూ.15వేలు చెల్లించే వరకు వదిలేది లేదంటూ జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ర�
వడ్ల కొనుగోలు కేం ద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్దీపక్ అన్నారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని చాకెపల్లిలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మె
రైతుహితమే ధ్యేయంగా పని చేయాలని, రైతును రాజు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం తొగుట వ్యవసాయ మార్కెట్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్
పాలేరు నియోజకవర్గ రైతులు రాష్ర్టానికి రాజులయ్యే అవకాశం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్�
అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, హామీల అమలులో చేతులెత్తేసిందని నర్సాపూర్ ఎమ్మెల్యే వాటికి సునీతాలక్ష్మారెడ్డి విమర్శించారు. బుధవారం చిలిపిచెడ్ రైతు వేదికలో తహసీల్దార్ ముసాద్దీక్ ఆ�
‘ఆగస్టు 15 నుంచి ఇప్పటివరకు 22 లక్షల మంది రైతులకు రూ.18 వేల కోట్ల రుణాలు మాఫీ చేశాం. మరో 20 లక్షల మందికి మాఫీ చేస్తాం.. ఆ త ర్వాతే రైతుభరోసా ఇస్తాం’ అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పష్టంచేశారు.