man swept away by crocodile | అత్త మరణించడంతో అంత్యక్రియల తర్వాత స్నానం కోసం ఒక వ్యక్తి నదిలోకి దిగాడు. అయితే ఒక మొసలి అతడ్ని నోటకరుచుకుని నీటి లోపలకు లాక్కుపోయింది. పోలీసులు, అధికారులు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకప�
Prabhas Fans |ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘ది రాజాసాబ్’ మరి కొద్ది నిమిషాలలో థియేటర్స్లోకి రానుంది. అయితే ఇప్పటికే కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు పడడంతో ఓవర్సీస్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల ఉత్సా�
కుంటలో చేపల వలకు మొసలి చిక్కిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాలు.. పాన్గల్ మండలం మహమ్మదాపూర్ శివారులోని కేశనికుంటలో గురువారం రాత్రి చేపల కోసం మత్స్యకారులు వల ఏర్పాటు చ�
హైదరాబాద్ శివార్లలోని రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న తారామతిపేటలో (Crocodile) మొసలి కలకలం సృష్టించింది. తారామతిపేట నుంచి మూసీ నదిలోకి వెళ్లే కాలువ ద్వారా గ్రామంలోకి మొసలి వచ్చిం
Crocodile | ఒడిశా (Odisha)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. జాజ్పూర్ (Jajpur) జిల్లాలోని ఓ నదీ తీర గ్రామంలో మొసలి (Crocodile) బీభత్సం సృష్టించింది. ఓ మహిళను అమాంతం నదిలోకి ఈడ్చుకెళ్లింది (Crocodile drags woman into river).
Crocodile | ధర్మపురి వద్ద గోదావరి నదిలో మొసలి కలకలం సృష్టించింది. సరిగ్గా 20 రోజుల క్రితం భక్తులు స్నానాలు చేసే ప్రదేశంలోనే భక్తులకు చిన్న సైజు మొసలి కనిపించింది.
ధర్మపురి వద్ద గోదావరి నదిలో మొసలి కలకలం సృష్టించింది. గోదావరి ఒడ్డున ఓ బండరాయిపై శనివారం సేదతీరుతున్నట్లు గా భక్తులకు మొసలి ప్రత్యక్షమైంది. శ్రావణమాసం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో నదికి స్నానానికి వస్�
రద్దీ రోడ్డుపైకి ఉన్నట్టుండి అనుకోని అతిథి వచ్చింది. ఏకంగా ఎనిమిది అడుగుల పొడవు ఉన్న మొసలి (Crocadile) నడిరోడ్డుపై దర్శనం ఇచ్చింది. ఆ మొసలిని చూసేందుకు జనం పోటీపడ్డారు. దాంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ (Traffic zam) అయ్యి�
గద్వాల పట్టణంలో మొసలి (Crocodile) కలకలం సృష్టించింది. సోమవారం అర్ధరాత్రి పట్టణంలోని హమాలీ కాలనీలో ఉన్న ఓ ఇంటి ఆవరణలోకి మొసలి వచ్చింది. దానిని చూసి శునకాలు పెద్దపెట్టున మొరుగుతూ అనుసరిడంతో.. మేల్కొన్న స్థానికుల�
మక్తల్ మండలం సంఘం బండ పెద్దవాగుపై నిర్మించిన చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టపై మొసలి (Crocodile) ప్రత్యక్షమైంది. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. అప్రమత్తమైన స్థానికులు దానిని తాళ్లతో
పెబ్బేరు మండలం అయ్యవారిపల్లెలో బుధవారం ఇండ్ల మధ్యకు మొసలి రావడంతో గ్రామస్తులు బెంబేలెత్తిపోయారు. బీచుపల్లి అనే వ్యక్తి ఆవరణలోని చెట్ల పొద ల్లో సంచరిస్తుండగా కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యా రు.