నేర నియంత్రణలో ముందస్తు ప్రణాళికతో పని చేయాలని, కేసుల దర్యాప్తులో నైపుణ్యం చూపాలని మల్టీజోన్ 2 ఇన్చార్జి ఐజీపీ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు. జిల్లా ల సందర్శనలో భాగంగా బుధవారం సూర్యాపేట జిల్లా పోలీసు కార్
వరంగల్ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) పోలీసులతో కలిసి ఉమ్మడి కార్యాచరణ చేపడతామని వరంగల్ సబ్ డివిజన్ ఏసీపీ నందిరాం నాయక్ అన్నారు.
నేరాల నియంత్రణలో డయల్ 100, 112 సిబ్బంది పాత్ర కీలకమని అదనపు ఎస్పీ ప్రభాకర్రావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకు జిల్లా పోలీసు అధికారులతో అదన
నేరాల నియంత్రణలో జాగిలాల పాత్ర కీలకమని రాష్ట్ర డీజీపీ రవిగుప్తా అన్నారు. రంగారెడ్డి జిలా మొయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో పోలీసు జాగిలాల 23వ పాసింగ్ ఔట్ పరేడ్ శుక్రవా
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నేరాల అదుపునకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నరని అందులో ప్రజల భాగస్వామ్యం ఉంటే పూర్తిగా అరికట్టవచ్చని వనపర్తి డీఎస్పీ ఆనంద్రెడ్డి అన్నారు.
విజబుల్ పోలీసింగ్ ద్వారా నేరాలకు చెక్ పెట్టాలని సీపీ విష్ణు ఎస్ వారియర్ సూచించారు. నేర నిరూపణ కోసం స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు.
చిగురుమామిడి పోలీస్ స్టేషన్కు రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించింది. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రకటించిన ర్యాంకుల్లో జిల్లాలో మొదటి స్థానం, రాష్ట్రస్థాయిలో 9వ స్థానం పొందింది.
జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీసులు కృషి చేయాలని డీఎస్పీ సత్యనారాయణ అన్నారు. పట్టణంలోని ఎస్పీ కార్యాలయ ఆవరణలో మం గళవారం జిల్లాలో పలు నేరాలకు పాల్పడి కేసుల్లో ఉన్న రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ ఓపెన్
నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని బోధన్ ఏసీపీ కిరణ్కుమార్ సిబ్బందికి సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా కోటగిరి, రుద్రూర్ పోలీస్స్టేషన్లను ఆయన సోమవారం తనిఖీ చేశారు.
నేరాల నియంత్రణకే పోలీస్ శాఖ ఆ ధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు నిర్మల్ డీఎస్పీ జీవన్రెడ్డి తెలిపారు. మండలంలోని గోపాల్పేట్ గ్రామంలో గురువారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికీ