ఇన్స్టాగ్రామ్లో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డ్ | ఇవాళ భారత్ మాత్రమే కాదు.. యావత్ ప్రపంచం భారత్, పాక్ మ్యాచ్. నిజానికి ఇది క్రికెట్ మ్యాచ్ కాదు
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ప్యాటిన్సన్ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ ముందు అంతర్జాతీయ క్రికెట్కు ముగింపు పలికాడు. అయితే గాయాల కారణంగానే ప్�
T20 world cup | ఇద్దరు లెజెండ్స్ కలిసిన వేళ అంటూ టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ ( M.S. Dhoni ), వెస్టిండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ ( chris gayle )మాట్లాడుకుంటున్న ఫొటోను షేర్ చేసింది బీసీసీఐ. ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అయింది. సోమవ
దుబాయ్: కనీసం ఒక్క వరల్డ్కప్లోనైనా ఆడాలన్నది ప్రతి క్రికెటర్ కల. కానీ ఈ నమీబియా ప్లేయర్ మాత్రం రెండు వరల్డ్కప్లు ఆడాడు. అది కూడా రెండు వేర్వేరు టీమ్స్ తరఫున కావడం విశేషం. డేవిడ్ వ�
yuvraj singh arrest | టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అరెస్టు అయ్యారు. గత ఏడాది కుల వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేసిన కేసులో హర్యానాలోని హిసార్ జిల్లా హన్సి పోలీసులు యువరాజ్ను ఆదివారం అరెస్టు చేశారు. �
CSK vs KKR | ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో చెన్నై సూపర్కింగ్స్ ఆటగాళ్లు చెలరేగారు. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేశారు. కోల్కతా నైట్రైడర్స్ ముందు 193 ప�
IPL Final CSK vs KKR | దుబాయి వేదికగా కాసేపట్లో ఐపీఎల్-14 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ట్రోఫీ కోసం చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్లో భాగంగా ధోనీ సేనపై టాస్ గెలిచిన మోర్గా
ఐపీఎల్ 2021 | 13 సీజన్లలో ముంబై ఇండియన్స్ అత్యధికంగా ఐదు సీజన్లలో టైటిల్ గెలుచుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ మూడు సీజన్లలో టైటిల్ గెలిచి రెండోస్థానంలో ఉంది.
ఇస్లామాబాద్: ఇండియన్ క్రికెట్పై పాకిస్థాన్ ప్రధాని, ఆ టీమ్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం క్రికెట్ను డబ్బే శాసిస్తోందని, ప్లేయర్స్నే కాదు క్రికెట్ బోర్డుల పరి�
గోల్డ్కోస్ట్: కష్టతరమైన లక్ష్యఛేదనలో బ్యాటర్లు తడబడటంతో ఆస్ట్రేలియాతో మూడో టీ20లోనూ భారత మహిళల జట్టుకు పరాజయం తప్పలేదు. ఆదివారం ఇక్కడ జరిగిన ఆఖరి పోరులో భారత్ 14 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఫలితంగా ఆసీ�
క్వాలిఫయర్-1లో ఢిల్లీ, చెన్నై ఢీ అనుకోని రీతిలో ఈ ఏడాది రెండు దశలుగా సాగిన ఐపీఎల్ సీజన్ చివరి అంకానికి వచ్చేసింది. సగం మ్యాచ్లు ముగిసేసరికే సన్రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ పోటీ నుంచి తప్పుకుంటే.. �
ప్రారంభించిన మంత్రి జగదీశ్రెడ్డి చివ్వెంల, అక్టోబర్ 9: తెలంగాణ క్రీడాహబ్గా మారుతుందని, గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడంలో సూర్యాపేట ముందుంటుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి అన�