కథలాపూర్ మండలం బొమ్మేన- తక్కలపల్లి గ్రామాల మధ్య నెల రోజుల క్రితం తారు రోడ్డు నిర్మించారు. తారు రోడ్డు పగుళ్లు చూపి గొయ్యిలా మారింది. నాణ్యత స్థానికులు మండిపడుతున్నారు. ఏళ్ల తరబడి ఉండాల్సిన రోడ్డు రోజుల వ�
Atal Setu | మహారాష్ట్ర రాజధాని ముంబైలో మూడు నెలల కిందట ప్రారంభించిన అటల్ సేతు సముద్ర వంతెన నిర్మాణంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. నాణ్యత లోపించడంతో రహదారిపై పగుళ్లు ఏర్పడ్డాయని ఆ పార్టీ వ
emergency landing | సౌదీ అరేబియా ఎయిర్లైన్స్కు చెందిన కార్గో విమానం జెడ్డా నుంచి హాంకాంగ్కు వెళ్తున్నది. ఆ విమానం భారత గగనతలంపై ఎగురుతుండగా దాని విండ్షీల్డ్ పగుళ్లిచ్చింది. గమనించిన విమాన పైలట్లు వెంటనే అప్రమ�
ఆదిలాబాద్ జిల్లా నుంచి కొనసాగుతున్న అంతర్రాష్ట్ర రాకపోకలు నిలిచిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలం తర్నం వాగుపై నిర్మించిన బ్రిడ్జికి పగుళ్లు ఏర్పడ్డాయి.
దోడా జిల్లా అధికారులు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందాలు ఈ ప్రాంతానికి చేరుకున్నాయి. పగుళ్లిచ్చిన ఇండ్లను పరిశీలించాయి. జోషిమఠ్ మాదిరిగా ఈ ప్రాంతం కూడా కుంగుతున్నదని దోడా జిల్లా కలెక్టర్ తెలిపా�
ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లా యంత్రాంగం స్పందించింది. జియాలజిస్టులు, ఉన్నతాధికారులతో కూడిన బృందం ఆ ప్రాంతాన్ని సందర్శించింది. పగుళ్లిచ్చిన ఇళ్లను అధికారులు పరిశీలించారు. ఇళ్ల పగుళ్లకు కారణాలను తెలుసుక
ఉత్తరాఖంలోని జోషిమఠ్ తరహాలోనే మరో రెండు నగరాల్లోనూ ఇండ్లలో పగుళ్లు ఏర్పడుతుతున్నాయి. పుణ్యస్థలమైన జోషిమఠ్లో ఇప్పటికే 678 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇక రుద్రప్రయాగ్, కర్ణప్రయాగ్లోనూ ఇలాంటి పరిస్థితులే కన్�
Joshimath town ఉత్తరాఖండ్లోని జోషీమఠ్లో ఇండ్లు కుంచించుకుపోతున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఆ పట్టణంలో ఓ ఆలయం కూలిపోయింది. అనేక ఇండ్లు కూడా పగుళ్లు పట్టాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. తక
Joshimath Cracks ఉత్తరాఖండ్లోని జ్యోషీమఠ్లో ఉన్న ఇండ్లకు పగళ్లు వస్తున్నాయి. చాలా వరకు ఇండ్లు భూమిలోకి కుంచించుకుపోతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో జ్యోత