హైదరాబాద్లోని నిమ్స్లో పటాకుల కేసు రోజుకో మలుపుతిరుగుతోంది. ఈ నెల 19న నిమ్స్ ఎమర్జెన్సీ విభాగంలోని ఐదో అంతస్తులోని ఆడిటోరియంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం విదితమే. అయితే ఇదే ఘటనలో పటాకులు సైతం బయటపడ�
రాష్ట్రంలో దీపావళి సంబురాలు అంబరాన్నంటాయి. యువతీ యువకులతోపాటు చిన్న పిల్లలు పటాకులు కాల్చుతూ ఆనందంగా గడిపారు. అయితే బాంబులు కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. పల�
Hyderabad | హైదరాబాద్ నగరంలోని యాకుత్పురాలో విషాదం నెలకొంది. ఇంట్లో బాణసంచా పేలి ఇద్దరు దంపతులు ప్రాణాలు కోల్పోయారు. వీరి కుమార్తెకు తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం మలక్పేటలోని ఓ ఆస్పత్రికి త
తెలంగాణ వ్యాప్తంగా దీపావళికి పటాకులు విక్రయించేందుకు 6,953 దరఖాస్తులు రాగా 6,104 దుకాణాలకు అనుమతి ఇచ్చినట్టు అగ్నిమాపకశాఖ ఏడీజీ నాగిరెడ్డి తెలిపారు. ఏదైనా ప్రమాదం జరిగితే 101కు, ఫైర్ కంట్రోల్ ఆఫీసు 9949 991101కు కా�
Fire Breaks Out In Train | రైలులో ప్రయాణించిన ఒక వ్యక్తి పటాకులు తీసుకెళ్లాడు. అతడు సిగరెట్ వెలిగించడంతో ఆ పటాకులు పేలాయి. దీంతో ఆ రైలులో మంటలు చెలరేగాయి. (Fire Breaks Out In Train) ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఈ సంఘటన జరిగింది.
వరుడి స్నేహితులు పటాకులు కాల్చారు. అక్కడున్న వధువు బంధువులకు ఇది నచ్చలేదు. వరుడి స్నేహితులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగింది. వాగ్వాదం కాస్తా తోపులాటకు దారి తీసింది. ఈ గ
Sivakasi | తమిళనాడులోని శివకాశిలో ఆలయ రాజగోపురానికి మంటలు అంటుకున్నాయి. శివకాశిలోని విరుధునగర్లో ఉన్న భద్రకాళి అమ్మన్ ఆలయంలో పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
ఫ్లోరోసిస్పై సాధించిన విజయానికి గుర్తుగా నల్లగొండ జిల్లా మర్రిగూడలోని ఫ్లోరైడ్ బాధితులంతా ఒకచోట చేరి దీపావళిని జరుపుకొన్నారు. భగీరథ విజయం గా నిర్వహించుకొన్న ఈ వేడుకల్లో ఫ్లోరోసిస్ బాధితులు, వారి క�
నగరంలో వాతావరణ కాలుష్య తీవ్రత ఒక్కసారిగా మారింది. గత వారంతో పోల్చితే రెండు రోజుల్లో కాలుష్య కారకాలు గాలిలో భారీగా పెరిగాయి. ముఖ్యంగా సూక్ష్మ ధూళి కణాలతోనే ఎక్కువగా విస్తరించి ఉండగా... నగరంలోని కొన్ని ప్ర�
Hyderabad | హైదరాబాద్లోని ముషీరాబాద్లో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ముషీరాబాద్ ప్రధాన రహదారిపై ఉన్న ఓ టింబర్ డిపోలో మంటలు చెలరేగాయి. ఈ గోదాంలో భారీగా కట్టెలు ఉండటంతో క్షణాల్లో మం�
కాలుష్యకారక పటాకుల విక్రయాలపై నిషేధం విధిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్ గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను నగరంలో అమలు చేయాలని నిర్ణ�