జిల్లాలో కల్తీ పాల తయారీ, అమ్మకాలపై జిల్లా ఫుడ్ సేఫ్టీ విభాగం ఉక్కుపాదం మోపింది. ఇటీవల భువనగిరి మండలం తిమ్మాపురంలో వెలుగుచూసిన ఘటనతో అప్రమత్తమై ప్రత్యేక దృష్టి సారించింది.
మైనారిటీతోపాటు మెజారిటీ మతతత్వ సంస్థలు కూడా సమానంగా ప్రమాదకరమైనవని సీపీఎం ఆరోపించింది. కేవలం ఎంపిక చేసిన వాటిని నిషేధించడం వల్ల ఎలాంటి మేలు జరగదని బధవారం ఒక ప్రకనటలో పేర్కొంది.
ఇరాన్ ప్రజలు తమ ప్రాథమిక హక్కులు, మానవ గౌరవం కోసం వీధుల్లోకి వచ్చారని ఇరాన్ మానవ హక్కుల (ఐహెచ్ఆర్) డైరెక్టర్ మహమూద్ అమిరీ-మొగద్దమ్ తెలిపారు. అయితే శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై ప్రభుత్వం బుల్లెట్�
కొలంబో: శ్రీలంక అధ్యక్ష భవనాన్ని ఇవాళ మళ్లీ తెరిచారు. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో నిరసనకారులు ఆ భవనాన్ని చుట్టుముట్టిన విషయం తెలిసిందే. ఆందోళనకారులు అధ్యక్ష భవనాన్ని ముట్టడించడానికి ముంద�