భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం కూనారం రైతులు వేసిన మొక్కజొన్న పంటను ధ్వంసం చేసిన ఫారెస్ట్ అధికారులపై చర్య తీసుకోవాలని సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా డివిజన్ కార్యదర్శి జాటోత్ కృష్ణ, జిల్లా
రాష్ట్రంలో రైతులకు యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆవునూరి మధు అన్నారు.
కొత్తగూడెం మున్సిపాలిటీకి రెగ్యులర్ కమిషనర్ను నియమించాలని సీపీఐ ఎంఎల్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు పార్టీ నాయకులు బుధవారం కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును కలిస
మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతోపాటు మరో 26 మంది మావోయిస్టుల బూటకపు ఎన్కౌంటర్ను సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ తీవ్రంగా ఖండించింది.
ఆపరేషన్ కగార్ పేరిట మధ్యభారతంలో ఆదివాసీలపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాడులు, బూటకపు ఎన్కౌంటర్లను రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు, ఆలోచనపరులు ఖండించేందుకు ముందుకు రావాలని సీపీఐ ఎంఎల్ న్యూ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధి వినోబానగర్ గ్రామంలో ఆడ మగ మొక్కజొన్న పంట వేసి కంకులు తిని చనిపోయిన జర్పుల కృష్ణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ (ఎంఎల్) మాస్లైన్ భద్రాద్రి కొ�
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను అమలు చేయడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా మాస్లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి సలీం ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నా
CPIML | జవహర్నగర్, ఫిబ్రవరి 9 : నిరుద్యోగులకు రూ. 4 వేల భృతి... వృద్ధులకు రూ. 4వేల పింఛన్ ఏమైందని సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఝన్సీ ప్రశ్నించారు.