కారేపల్లి మండలం చిన్నమడెంపల్లి గ్రామ పంచాయతీలో అంతర్గత రహదారులు అధ్వానంగా ఉన్నాయని సీపీఐ(ఎం) వైరా డివిజన్ కమిటీ సభ్యుడు వజ్జా రామారావు అన్నారు. బుధవారం చిన్నమడెంపల్లి పంచాయతీ, పెద్దమడెంపల్లిలో సమస్యల
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కన్నెకంటి రంగయ్య (108) శుక్రవారం స్వర్గస్తులయ్యారు. ఆయన మృతికి సిపిఐ ఎం నల్లగొండ జిల్లా కమిటీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ (చిట్యాల ఐలమ్మ) తెగువ, స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని సీపీఐ(ఎం) కారేపల్లి మండల కార్యదర్శి కె.నరేంద్ర అన్నారు. బుధవారం గాంధీనగర్లో చాకలి ఐలమ్మ వర్ధంతిన�
రైతాంగం పంట పొలాలను కాపాడుకోవడం కోసం యూరియా సకాలంలో అందించండి అని రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు యూరియా కష్టాలు, రైతుల గోడు పట్టదా అని సిపిఐఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తు�
రాష్ట్రానికి యూరియా సరఫరాలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వివక్షత, ముందుచూపులేని రాష్ట్ర ప్రభుత్వ చేతలతో రైతులు ఘోస పడుతున్నారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బొంతు రాంబాబు అన్నారు. శనివారం కా�
సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కార్యకర్తలకు ఈ నెల 5, 6 తేదీల్లో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ మండల కార్యదర్శి కె.నరేంద్ర తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ పాలన కొనసాగిస్తుందని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుడు కొండబోయిన నాగేశ్వరరావు అన్నారు. కాంగ్రెస్ ప్రజా పాలన అంటూ ప్రజలను నిర్భంధాలు పాలు చేస్తుందని ఆయన
Padayatra | పాఠశాలలు, కాలేజీలతో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వివిధ పనుల నిమిత్తం మెదక్ వెళ్లేందుకు వెల్దుర్తి మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు సీపీఎం
నాయకులు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందని, మాటల గారడీతో పాలన సాగిస్తుందని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు పి.సోమయ్య అన్నారు. చీమలపాడు సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు ఎరిపోతు నాగయ్య సంస్మర�
Sitaram Yechury: కమ్యూనిస్టు నేత సీతారాం ఏచూరి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు ఇవాళ సీపీఎం పార్టీ ప్రకటించింది.సీతారం ఏచూరికి తీవ్రమైన శ్వాసకోస ఇన్ఫెక్షన్ జరిగిందని, ప్రస్తుతం ఐసీయూలో ఆయనకు చికిత్స జరుగ�
Assembly Election Results: తెలంగాణలో మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల (మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్)లో హస్తం అస్తవ్యస్తమైన ఫలితాలను మూటగట్టుకున్న నేపథ్యంలో...
Sitaram Yechury | దేశంలో నిరుద్యోగిత రేటు విపరీతంగా పెరిగిపోయిందని, ప్రపంచ ఆహార సూచీలో కూడా భారత్ స్థానం మరింత దిగజారిందని సీపీఐ (ఎం) (CPIM) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. దాంతో ప్రజాసంక్షేమం మంటగలిసిం
ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలు వల్ల దేశంలో శాంతి, సామరస్యానికి విఘాతం కలుగుతుందని డీఏంకే తెలిపింది. రాజ్యాంగం ద్వారా దళితులు, గిరిజనులు తదితర వర్గాలకు డా.బీఆర్ అంబేద్కర్ కల్పించిన హక్కులకు వ్యతిరేకంగా
West Bengal results | పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC) హవా కొనసాగుతున్నది. మధ్యాహ్నం 2.30 గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం టీఎంసీ 8,232 పంచాయతీలను కైవసం చేసుకున్నది.