కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తూ ఆపరేషన్ కగార్ పేరుతో సమయం నిర్దేశించి మరీ మావోయిస్టులను భౌతికంగా నిర్మూలిస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ ఆగ్రహం వ్యక్తంచేశ�
రాజకీయ, ఆర్థిక అవినీతికి అదానీ సాం పరాకాష్ట అని, దీనిపై సమగ్ర విచారణ జరిపి అదానీని, ఇందుకు బాధ్యులను కఠినంగా శిక్షించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ డిమాండ్ చేశారు. అదానీ ముడుపుల వ్యవహారం ఆంధ్రప్ర�
మారిన పరిస్థితులకు అనుగుణంగా మావోయిస్టులు తమ ఉద్యమపంథా మార్చుకోవాలని, ఆయుధాలతో కాకుండా ప్రజల తో కలిసి పోరాడాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అన్నారు.
వయనాడ్ ముంపు ప్రాంతాలను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. దాదాపు 416 మంది ప్రాణనష్టం జరిగిందని, అందులో 47మంది సీపీఐ నాయకులను కోల్పోయినట్టు చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర చిహ్నం మార్చకపోవడమే మంచిదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం రాజముద్ర జోలికి వెళ్లకుండా.. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టిపెట్టాలని సూచించారు.
CPI | బీజేపీ ప్రమాదకర సిద్ధాంతాలతో, ఆలోచనలతో దేశాన్ని విచ్ఛినం చేసేందుకు ప్రయత్నిస్తోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ ఆరోపించారు. అయోధ్య రామమందిరానికి నాంది పలికింది ఎల్కే అద్వానీ.. క�
అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల పేరిట ప్రభుత్వ ఖర్చుతో వచ్చి ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజకీయాలు మాట్లాడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ విమర్శించారు. హడావుడిగా పాత అభివృద్ధ�
పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఎందుకు పిలువలేదో చెప్పాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం తిరుపతిలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్ల బిల్లు తీసేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించడం ప్రజాస్వామ్యానికి, లౌకిక వ్యవస్థకు వ్యతిరేకమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నా�
రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, ఫెడరలిజానికి బరితెగించి తూట్లు పొడుస్తున్న బీజేపీని ఓడించేందుకు లౌకిక శక్తులన్నీ కలిసి రావాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ పిలుపునిచ్చారు.
టీఆర్ఎస్ ఒక లౌకిక పార్టీ అని, బీఆర్ఎస్గా రూపాంతరం చెందడాన్ని తాము స్వాగతిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ చెప్పారు. గురువారం హైదరాబాద్ మగ్దూంభవన్లో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ (బీఆర్�
సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్ అంజాన్ బీజేపీ సర్కారుది హిట్లర్ మార్గమని విమర్శ హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హిట్లర్ మార్గంలో ప్రయాణిస్తున్నదని సీపీఐ జాతీయ క