గత 20 ఏళ్లకు పైగా సాగులో ఉన్న భూముల్లో పంటలను ధ్వంసం చేసిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చ�
ఆలేరు నియోజకవర్గంలోని వాగులపై చెక్ డ్యామ్లు నిర్మించాలని సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఆర్.జనార్ధన్, డివిజన్ కార్యదర్శి ఇక్కిరి సహదేవ్ అన్నారు. గురువారం వారు �
గ్రామాల్లో నెలకొన్న పారిశుధ్య సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఐ ఎంఎల్ పార్టీ నాయకుడు గుగులోతు తేజ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఖమ్మం జిల్�
సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు,అజ్ఞాత దళ నేత అమరుడు కామ్రేడ్ పూనెం లింగన్న ఆశయాలు సాధనకై పోరాడాలని సిపిఐ(ఎమ్-ఎల్) న్యూడెమోక్రసీ ఇల్లందు పట్టణ కార్యదర్శి ఎండి. రాసుద్దీన్, ఐఎఫ్టీయు జిల్లా అధ
విప్లవోద్యమ నేత, శ్రామికవర్గ యోధుడు, ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి డి.వి.కృష్ణ ఆశయాలు కొనసాగించాలని సిపిఐ ఎంఎల్ మాస్లైన్ జిల్లా కార్యదర్శి ముద్దా భిక్షం పిలుపునిచ్చారు. శనివారం కొత్తగూడెంలో పార్టీ కార�
Operation Kagar | ఆపరేషన్ కగార్ నిలిపివేసి, కర్రెగుట్టలో మోహరించిన కేంద్ర సైనిక బలగాలని వెనక్కి పిలిపించాలని కోరుతూ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఏజెన్సీ గిరిజన ప్రాంతాలకు గోదావరి నీళ్లు రాకుండా రాష్ట్ర మంత్రులు ముగ్గురు జల దోపిడి చేస్తున్నట్లు సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆవునూరు మధు అన్నారు. గోదావరి జలాలను రోల్లపా�
తెలంగాణ బడ్జెట్ ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని సీపీఐ (ML) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వీ ప్రభాకర్ విమర్శించారు. ప్రభుత్వం వ్యవసాయ రంగంపై సవతితల్లి ప్రేమ కనబర్చుతోందని, వైద్యంపై నిధుల కోత పె�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రారంభమైన సీతారామ ప్రాజెక్ట్ నీళ్లు సమీప మండలాలకు ఇవ్వకుండా బయట ప్రాంతాలకు తరలించుకుపోవడాన్ని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండ�
CPI (ML) | ఇవాళ హైదరాబాద్లో జరగనున్న బహిరంగ సభ ర్యాలీలో పాల్గొనేందుకు ఖిలా వరంగల్ పడమరకోట నుంచి సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు.
Union budget | జూలూరుపాడు మండల కేంద్రంలో కార్పొరేట్ శక్తుల కోసం బీజేపీ ప్రవేశపెట్టిన బడ్జెట్ను నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్లే కార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. దేశంలో 200 మంది శతకోటేశ్వరులపై నా�
Union Budget | ఈ నెల 19న మండల కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా జరుగుతున్న కార్యక్రమాల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వామపక్ష కమ్యూనిస్టు పార్టీల నాయకులు సంయుక్తంగా ప�
Chalo Hyderabad | గుండాల, ఫిబ్రవరి 18 : కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీలను, 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో �
Comrade Yadagiri | ఈ నెల 17 న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించనున్న కామ్రేడ్ యాదగిరి సంతాప సభను విజయవంతం చేయాలని సీపీఐఎంఎల్ మాస్లైన్ నాయకులు పోస్టర్లను ఆవిష్కరించారు.
CPI (ML) | జూలూరుపాడు, ఫిబ్రవరి 13 : ఆరు గ్యారంటీల (Six Guarantees) అమలు, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఈనెల 20న చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చి�