Six Guarantees | ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం పేదలందరికీ పక్కా గృహాలు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని,పోడు భూములకు పట్టాలివ్వాలని సిపిఐ(ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు డిమాండ
పదేళ్ల బీజేపీ పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యమయ్యాయని, పాలనలో నియంతృత్వం వచ్చేసిందని సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ అగ్రనేత ప్రదీప్సింగ్ ఠాగూర్ అన్నారు.
ఉమ్మడి పోరాటాల కోసమే సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా, పీసీసీ సీపీఐ (ఎంఎల్), సీపీఐ (ఎంఎల్) ఆర్ఐ పార్టీలు కలిసి సీపీఐ (ఎంఎల్) మాస్లైన్గా ఏర్పడ్డాయని ఆ పార్టీ జాతీయ స్థాయి మహాసభల నిర్వహణ కార్యదర్శి పోటు రంగారావు,