Khammam | మూడు వేర్వేరు కేసుల్లో రూ.14 లక్షల విలువ చేసే 560 కేజీల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకొని, 11 మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఖమ్మం సీపీ సునీల్దత్ తెలిపారు.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో జిల్లాలో పోలీసు పహారా మరింతగా పెంచుతున్నట్లు ఖమ్మం సీపీ సునీల్దత్ తెలిపారు. పండుగ సందర్భంగా ఊరు ప్రయాణాలు చేసే వారు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు గురువ�
నేటి యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటుపడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని, పిల్లల నడవడికను, అలవాట్లను నిత్యం గమనిస్తూ ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్దత్ తల్లిదండ్రులకు సూచించారు. మత్తు పదార�
జిల్లాలో డ్రగ్స్ సరఫరా, నిర్మూలనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతోపాటు సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం కమిషనరేట్ పరిధిలో మాదక
యువత.. యాంటీ డ్రగ్స్ వారియర్లుగా నిలవాలని ఖమ్మం సీపీ సునీల్దత్ ఆకాంక్షించారు. ‘అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం - అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం’ సందర్భంగా జిల్లా పోలీస్, సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఖమ�
జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులెవరూ ఆందోళన చెందవద్దని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. సీపీ సునీల్దత్తో కలెక్టరేట్లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు వేసిన నాటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు వారు పెడుతున్న ఖర్చుల వివరాలను ఎన్నికల వ్యయ పరిశీలన బృందా లు కచ్చితంగా నమోదు చేయాలని ఖమ్మం లోకసభ నియోజక�
ఎన్నికల ప్రవర్తనా నియమావళి కచ్చితంగా అమలు చేయాలని ఖమ్మం సీపీ సునీల్దత్ ఆదేశించారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ప్రజలు తమ ఓటు హకును స్వేచ్ఛగా వినియోగించుకున�
ఈ నెల 18వ తేదీన లోకసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుందని, ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పోలీ�
కడుపులో ఎదుగుతున్న ఆడబిడ్డను పిండ దశలోనే చిదిమేస్తున్నారు. బాహ్య ప్రపంచానికి రాకముందే భ్రూణ హత్య చేస్తున్నారు. ఖమ్మం నగరంలో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాల అకృత్యాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. ‘ఆడబి�
వృత్తి నైపుణ్యాన్ని మరింత పెంపొందించేందుకు ట్రైనీ కానిస్టేబుళ్లకు తొమ్మిది నెలల శిక్షణ చాలా కీలకమైనదని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. గురువారం పోలీస్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన సీపీ ఫైర�
పార్లమెంటు ఎన్నికల వేళ శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ సునీల్దత్ ఆదేశించారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా జిల్లాలోని పోలీస్ అధికారులతో బుధవారం నిర్వహిం�
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో ఎక్కడా లోపాలు లేకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరం�
సామరస్యమే సమాజానికి రక్ష అని, దీనికి ప్రతీకగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ ఉన్నదని సీపీ సునిల్ దత్ అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా సోమవారం ముస్లిం మత పెద్దలతో పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ సమావేశం ని