శంషాబాద్ విమానా శ్రయం వద్ద గరిష్ఠ వేగ పరిమితిని గంటకు 60 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్లకు పెంచుతున్నట్టు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికలను సాఫీగా నిర్వహించేందుకు పోలీసులు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు కలిసికట్టుగా పనిచేయాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. శుక్రవారం గచ్చిబౌలిలో�
రానున్న అసెంబ్లీ ఎన్నికలను సాఫీగా నిర్వహించేందుకు పోలీసులు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు కలిసికట్టుగా పనిచేయాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు.
సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిన డబ్బును పెద్ద ఎత్తున రికవరీ చేసి రికార్డు సృష్టించారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. గతంలో, ఇటీవల నమోదైన 44కేసులను ఛేదించడంతో పాటు సైబర్ నేరగాళ్ల ఖాతాల్లోకి వెళ్లి
సైబర్ నేరగాళ్లు దోచుకున్న డబ్బును రికవరీ చేయడంలో సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు రికార్డు సృష్టించారు. తమ వద్ద నమోదైన 44 కేసులను పరిష్కరించి, నేరగాళ్ల ఖాతాల్లోకి వెళ్లిన రూ.2.23 కోట్లను రికవరీ చేసి, ఆ సొమ్�
రానున్న అసెంబ్లీ ఎన్నికలను శాంతియుత, స్వేచ్ఛా వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సహకరించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ డి.అమోయ్కుమార్ అధికారుల�
డతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. బుధవారం సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్
పేదవారికి సకల సౌకర్యాలతో కూడిన సరికొత్త నివాస ప్రాంతంగా సంగారెడ్డి జిల్లా కొల్లూరులోని ‘కేసీఆర్ నగర్' నిలువనున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని, సంగారెడ్డి జిల్లా �
ట్రాఫిక్ నిర్వహణ, వాహనాల తనిఖీలు, జరిమానాలు విధించడం.. తదితర వాటికే ఇంతకాలం పరిమితమైన ట్రాఫిక్ పోలీసులు తాజాగా.. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు సైతం అడ్డుకట్ట వేసే దిశగా సేవలందిస్తున్నారు. ఈ క్రమంలోనే మేడ్�
రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో టీఎస్ఐపాస్ కింద 4,089 పరిశ్రమలు ఏర్పడి.. రూ. 10 వేల 169 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దీంతో లక్షా80 వేల మందికి ఉపాధి లభించిందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డ�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం నిర్వహించనున్న దశాబ్ది ఉత్సవాలకు సిద్ధం కావాలని, గడిచిన పదేండ్లలో పోలీసు శాఖలో జరిగిన అభివృద్ధి, సంస్కరణలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని
Spurious Seed | హైదరాబాద్ : ఒక సగటు రైతుకు అతి పెద్ద సమస్య ఏంటంటే.. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడో, వడగళ్లు పడ్డప్పుడో, కరువు వచ్చినప్పుడో కాదు.. ఒక రైతుకు నకిలీ విత్తనాలే ప్రధాన సమస్య అని సైబరాబాద్ పో
మహిళల భద్రత కోసం పోలీస్ వ్యవస్థలో నూతన సంస్కరణలు చేపట్టి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. సీఎం కేసీఆర్ హయాంలో మీ భద్రతే.. మా బాధ్యత అన్న నినాదంతో ముందు