యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో ప్రకటనలిస్తూ రద్దీగా ఉండే దుకాణాలు, చిరువ్యాపారులను లక్ష్యంగా చేసుకుని రాత్రి వేళల్లో నకిలీ నోట్లను చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశ
పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2016లో రాష్ట్రవ్యాప్తంగా నూతన మండలాలను ఏర్పాటు చేసింది. అందులో నందిగామ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించింది.
సినీ పక్కీలో బ్యాంకు, నగల దుకాణాన్ని కొల్లగొడదామనుకున్న దోపిడీ దొంగల ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. అప్పటికే పదుల సంఖ్యలో కేసులు నమోదైన ఐదుగురు కరుడుగట్టిన నిందితులను రెడ్హ్యాండెడ్�
అమెజాన్ కాల్సెంటర్ పేరుతో విదేశీయుల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేందుకు యత్నించిన ఓ అంతర్జాతీయ నకిలీ కాల్సెంటర్ ముఠా గుట్టును సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. బుధవారం మేడ్చల్ డీసీపీ కార్యాల�
మొన్న 17 కోట్ల మందికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం, నేడు ఏకంగా 70 కోట్ల మందికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం చోరీకి గురైన ఉదంతాన్ని సైబరాబాద్ పోలీసులు వెలుగులోకి తెచ్చారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న డాటా చోరీ కేసులో అసలు నిందితులను పట్టుకొనేందుకు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర శుక్రవారం 10 మందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ నగర శివారులో ఉన్న హిమాయత్ సాగర్కు వరద పోటెత్తింది. దీంతో ఆ ప్రాజెక్టు ఆరు గేట్లు ఆరు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో ఈసీ వాగు ఉప్పొంగింది. దర్గా వంతెన వద్ద �
హైదరాబాద్ : సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ గజదొంగను పోలీసులు అరెస్టు చేశారు. ఈ గజదొంగకు సంబంధించిన వివరాలను సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియా�
CP Stephen ravindra | మేడ్చల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్రెడ్డి, ఎస్ఐ అప్పారావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు.