CP Sajjanar : హైదరాబాద్లో వరసగా మూడో రోజు భారీ వర్షం కురిసింది. ప్రమాదాలకు అస్కారం ఉన్నందున వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని, అత్యవసర సాయానికి 100కు డయల్ చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ (SP Sajjanar) కోరారు.
హైదరాబాద్లో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ టవర్స్ ఇళ్ల కేటాయింపు పేరిట సైబర్ మోసాలు జరిగే అవకాశముందని, ప్రజలంతా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు.
Inspectors Transfers | హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీలు చేపట్టారు. 30 మంది ఇన్స్పెక్టర్లను వివిధ విభాగాలు, పోలీస్ స్టేషన్లకు బదిలీ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఉత్తర్వు�
మొహర్రం సందర్భంగా డబీర్పురా దారుషిఫాలోని చారిత్రాత్మక బీబీకా ఆలవాను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ శనివారం సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మోహర్రం ఊరేగింపులో ప్రధాన ఆక�
హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాది ఖాజామొయిజుద్దీన్ హత్య కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. హత్యచేయడం కోసం రూ.15లక్షలు సుపారీ తీసుకున
వరుసగా చైన్ స్నాచింగ్లకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న కరుడుగట్టిన పాత నేరస్థుడిని అంబర్పేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.ఇన్స్పెక్టర్ టి.కిరణ్ కుమార్ తెలిపిన వివరాలు ఉన్నాయ�
నగరంలో సైబర్ నేరగాళ్లు మరో కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారని సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ మోసాలు ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సైప్లె అండ్ సీవరేజ్ బోర్డు పేరుతో జరుగుతున్నట్లు గుర్తిం
హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త , మాజీ డీజీపీ మనుమరాలికి సైబర్ నేరగాళ్లు టోకరా ఇచ్చారు. 18 కంపెనీలకు డైరెక్టర్గా ఉన్న ఆమె పేరు, ఫొటోతో వాట్సాప్ సందేశం పంపి అకౌంటెంట్ను నమ్మించి సైబర్ నేరగాళ్�
దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల మేర ప్రజలను మోసం చేస్తూ అక్రమ ద్రవ్య చెలామ ణి పథకాలను ప్రోత్సహిస్తున్న క్యూనెట్ సంస్థపై హైదరాబాద్ సిటీ పోలీస్కు చెందిన సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ప్రత్యేక బృందాలు మెర
హైదరాబాద్ నగరంలో శ్రీరామనవమి శోభాయాత్రను అత్యంత వైభవంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అధికారులు సమాయత్తమయ్యారని , శోభాయాత్రను విజయవంతం చేయడానికి మూడువేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు �
ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్) పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం ముస్లింల ప్రార్థనలు పెద్ద ఎత్తున జరిగాయి. హైదరాబాద్ మీరాలం ఈద్గా వద్ద ముస్లింలు భారీ సంఖ్యలో హాజరై ప్రత్యేక ప్ర�
ఆధ్యాత్మికతకు నెలవైన దేవాలయాలు నేడు సోషల్మీడియా పిచ్చికి అడ్డాగా మారుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం వేళ శంషాబాద్లోని ధర్మగిరి దేవాలయంలో కొందరు యువకులు చేసిన పని ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.