Jubilee Hills By Poll | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దృష్ట్యా హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్, కౌంటింగ్ రోజున జూబ్లీహిల్స్ పరిధిలో ఆంక్షలు విధిస్తున్నట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్ నగర పోలీసులు తమ ప్రాథమిక విధులను మరవొద్దని, విధి నిర్వహణలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు.
డీప్ఫేక్ (Deep Fake) అనేది పెద్ద గొడ్డలిపెట్టు లాంటిదని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అన్నారు. పెరుగుతున్న టెక్నాలజీని ఆహ్వానించాలని, అయితే దాని వల్ల ముప్పు కూడా ఉందని చెప్పారు.
వ్యూస్ మాయలో పడి విలువలు మర్చిపోవద్దని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అన్నారు. వ్యూస్, లైక్స్తో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు చిన్నారుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని సూచించారు. మైనర్లతో కొన్ని యూట్య
దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పటాకుల దుకాణాలకు లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని సీపీ సజ్జనార్ తెలిపారు. పటాకులు విక్రయించడానికి ఏర్పాటుచేసే తాత్కాలిక �
కొందరు డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్లలో వీడియోలు చూస్తుంటారు. మరికొందరు ఇయర్ఫోన్స్ పెట్టుకుని అదేపనిగా మాట్లాడుతూ ఇతర వాహనాలను పట్టించుకోరు. ఇలాంటి వారికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ (CP Sajjanar) వ
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి ఉప ఎన్నిక ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ తెలిపారు.
రాష్ట్రంలో భారీగా ఐపీఎస్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఐపీఎస్ల బదిలీపై ఉత్తర్వులు వెల్లడించింది. హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న రవిగుప్తాను ఎగ్జిక్యూటివ్ వైస్ డైరెక్టర్ అండ్
Viral | టిక్టాక్ పుణ్యమా అని నేటి యువతకు సోషల్మీడియా పిచ్చి బాగా అంటుకుంది. మన దేశంలో టిక్టాక్ బ్యాన్ చేసినప్పటికీ దాని మోజు మాత్రం తగ్గలేదు. ఇంచుమించు అదే కాన్సెప్ట్తో వచ్చిన ఇన్స్టాగ్రామ్, యూట్యూ
సుల్తాన్బజార్, సెప్టెంబర్ 15: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బుధవారం ఎంజీబీఎస్లో ఆకస్మికంగా పర్యటించారు. అంతకుముందు ఆయన తన వాహనంలో కాకుండా టికెట్ తీసుకొని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. బాధ్యతలు చేపట్టాక,
ముషీరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన వీసీ సజ్జనార్ను శుక్రవారం రాష్ట్ర ఆర్టీసీ అద్దె బస్సుల యజమానుల సంఘం ప్రతినిధులు కలిశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని బస్ భవన్లో కలిసిన వారు ప�
చోరీ సొత్తును రికవరీ చేస్తున్న సైబరాబాద్ పోలీసులు వెంటనే బాధితులకు అందజేత 130 కేసుల్లో రూ.1.25 కోట్ల రికవరీ ఆనందం వ్యక్తం చేస్తున్న బాధితులు సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ‘పోయిన సొత్తు ఇక దొరకదు’ అన్�