జిల్లాలో రెండు చిరుత పులులను హతమార్చిన కేసును పోలీసు, అటవీశాఖాధికారులు ఛేదించారు. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి నాటుతుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సీపీ సాయి చైతన్య గురువారం కమిష�
ఈ నెల 13న జరగనున్న పాలిసెట్ (పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన భద్రత చర్యలు చేపడుతున్నట్లు సీపీ సాయిచైతన్య ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. నగరంలో మొత్తం 15 సెంటర్ల�
బోధన్ నుండి హైదరాబాద్ వెపై వెళ్తన్న ఆర్టీసీ బస్సు, దానికి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 18 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెఎన్సీ కాలనీ వ�
గతంలో నేరాలకు పాల్పడి లేదా నేర చరిత్ర కలిగి ఉండి జిల్లా నుంచి పారిపోయిన పాత నేరస్తులను గుర్తించడంపై సీపీ సాయిచైతన్య ప్రత్యేక దృష్టి సారించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లి తల దాచుకుంటూ, మళ్లీ గుట్టుచప్పుడు కాక
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో రెండు బంగారు షాపులలో దోపిడీకి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠా కు చెందిన సభ్యులను అరెస్టు చేసినట్లు పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య వెల్లడించారు. కమిషనరేట్ లోని కమాండ్ కంట్రోల్ హా�
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో గల అన్ని పోలీస్ స్టేషన్ ఏరియాల్లో పేకాట, కోడిపందాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు త
నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్యను జిల్లా ఆఫీసర్స్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆఫీసర్స్ క్లబ్ తరఫున పోలీస్ కమిషనర్ సాయి చైతన్యకు నూతన సంవత్సర �
అధిక లాభాలంటూ ప్రజలను మోసం చేసిన బీఎంబీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ చైన్ సిస్టం నిందితులను అరెస్టు చేసినట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. కమిషనరేట్లోని కమాండ్ కంట్రోల్ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన వ
ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి, అందులోని కాపర్ కాయిల్స్ను చోరీ చేసే అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నిజామాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 40కిలోల కాపర్ కాయిల్స్.. రూ.5.5లక్షల నగదు స్వాధీనం చేసుకున�
తెలంగాణతోపాటు పలు జిల్లాల్లో ఆటోలు, బైక్లను ఎత్తుకెళ్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ సీపీ సాయిచైతన్య తెలిపారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలోని సీసీఎస్ పోలీస్ స్టేషన్�
సైబర్ మోసాల్లో గోల్డెన్ అవర్ చాలా ముఖ్యమని, మోసపోయిన వారు వెంటనే గంట వ్యవధిలో ఫిర్యాదు చేస్తే వారి డబ్బులను రికవరీ చేయడం సులువుగా ఉంటుందని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య తెలిపారు. సైబర్ మోసాలపై ప్రజలు
ఇంజనీర్స్ డే ను పురస్కరించుకొని నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాల లో పూర్వ విద్యార్థుల సంఘం , ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డేను సోమవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా మోక్షగుండం విశ్వేశ