శాంతి భద్రతల పర్యవేక్షణలో తెలంగాణ పోలీసులు దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో బంజారాహిల్స్లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను గత ఏడాది ఆగస్టు 4న ప్రారంభించారు.
మర్కజీ జులూస్ (ముస్లిం మత పెద్దలు) నిర్వాహకులు తీసుకున్న నిర్ణయం గొప్పదని నగర సీపీ సీవీ ఆనంద్ అభిప్రాయపడ్డారు. గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న చర్చల అనంతరం ముస్లిం మత పెద్దలు ఊరేగింపును వాయిదా వేసుకొన
గణేశ్ నవరాత్రులు, నిమజ్జనాల సందర్భంగా ప్రతి రోజు రాత్రి పోలీసు అధికారులు గణేశ్ మండపాల వద్ద తప్పనిసరిగా బందోబస్తును పర్యవేక్షించాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.
డ్రగ్ నెట్వర్క్లో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల పేర్లు ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి. ఇటీవల జరిగిన పోలీసుల దాడుల్లో సినీ నిర్మాతలు, డైరెక్టర్లు పట్టుబడుతూ వస్తున్నారు.
Drugs Case | ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ అందుకున్న చిత్రం బేబి. అయితే, ఈ చిత్రం వివాదంలో చిక్కుకున్నది. ఈ చిత్రంపై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గురువారం ఆగ్రహం వ్యక�
పెరుగు విషయంలో హోటల్ సిబ్బందితో జరిగిన పెనుగులాట.. ఘర్షణకు దారి తీసింది. హోటల్ సిబ్బంది దాడిలో ఓ యువకుడు మరణించాడు. ఈ ఘటన పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ దుర్గారావు కథనం ప్రక�
దారి దోపిడీకి పాల్పడి, ఓ ఇంట్లో దాక్కున్న నేరస్తులను పట్టుకునేందుకు బంజారాహిల్స్ డీఐ జోమాటో డెలివరీ బాయ్ అవతారమెత్తాడు. పక్కా ప్లాన్తో ముగ్గురు నిందితులను పట్టుకొని, చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్
మత సామరస్యాన్ని కాపాడుతూ హైదరాబాద్లో ప్రశాంత వాతావరణం కల్పించడంలో పీస్ కమిటీ సభ్యులు పోలీసులకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. నగరంలోని ఆయా జోన్ల
మెట్రో పాలిటన్ పోలీసింగ్లో సవాళ్లను ఎదుర్కోవడంలో తీసుకోవాల్సిన వృత్తి పరమైన జాగ్రత్తలు, ప్రజలకు అందించాల్సిన సేవలపై నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్కు అదనపు డీజీపీ నుంచి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ర్యాంక్ పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1991వ బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి స�
దొంగలు అక్కడికి చేరుకునే లోపే దేశ సరిహద్దుల్లో నిఘా పెట్టిన హైదరాబాద్ పోలీసులు సికింద్రాబాద్లో భారీ చోరీచేసి పారిపోతున్న నేపాలీ గ్యాంగ్ను బార్షోల చెక్పోస్టు వద్ద పట్టుకున్నారు. అరెస్టయిన నిందిత
“మా ఇంట్లో భారీ చోరీ జరిగింది. దేశంలోని వివిధ నగరాలలో ఉన్న మా బంధువులలో చర్చ జరిగింది. ఫిర్యాదు చేసిన వెంటనే హైదరాబాద్ పోలీసులు స్పందించారు. నేను ఊహించని విధంగా 10 రోజుల్లోనే దొంగల ముఠాను పట్టుకున్నారు. ప�
దొంగలు అక్కడికి చేరుకునేలోపే దేశ సరిహద్దుల్లో నిఘా పెట్టిన హైదరాబాద్ పోలీసులు సికింద్రాబాద్లో భారీ చోరీచేసి పారిపోతున్న నేపాలీ గ్యాంగ్ను బార్షోల చెక్పోస్టు వద్ద పట్టుకున్నారు. అరెస్టయిన నిందిత�
మొహర్రం సంతాప దినం సందర్భంగా పూర్తిస్థాయిలో ఏర్పాట్లను త్వరలోనే చేపట్టనున్నామని నగర పోలీస్ కమిషనర్ సీఎం ఆనంద్ తెలిపారు. మంగళవారం సాలార్జంగ్ మ్యూజియంలో వివిధ షియా కమ్యూనిటీ ప్రతినిధులు, అషూర్ ఖా�