కబేలాలకు తరలిస్తున్న గోవులను పట్టుకున్నట్టు భూదాన్ పోచంపల్లి ఎస్ఐ కంచర్ల భాస్కర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తునికి నుండి ఆవల నానాజీ, రుత్తల రమేశ్, గోళ్లు వెంకటరమణ ముగ్గురు వ�
Leopard attacks | జిల్లాలోని లక్షెట్టిపేట ఫారెస్ట్ రేంజ్ పెద్దంపేట సెక్షన్ పరిధిలో ఉన్న పోచంపల్లి అడవి ప్రాంతం శనివారం తెల్లవారుజామున మేత కోసం వెళ్లిన ఆవుల మందపై చిరుతపులి హఠాత్తుగా దాడి చేసింది.
గోవులను అక్రమంగా రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మెట్పల్లి మండల పశువైద్యాధికారిణి డా. మనీషా తెలిపారు. మండలంలోని గండిహనుమాన్ వద్ద ఏర్పాటు చేసిన అంతర్ జిల్లా సరిహద్దు చెక్పోస్టును గురువా�
ఆవులను, పశువులను అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ సుధీర్ రావు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఆవులు, పశువుల అక్రమ రవాణాను అరికట్టడానికి జగిత్యాల జిల్లా సరిహద్దు బోర్నపల్ల�
చెరువు సమీపంలో పోచమ్మ ఆలయం వద్ద గతవారం రోజుల క్రితం ఓ సినీ పరిశ్రమ షూటింగ్ నిర్వహించి అక్కడ అమ్మవారికి నైవేద్యం సమర్పించేందుకు అన్నంతో రతిపోసే సన్నివేశాన్ని చిత్రీకరించారు.
Delhi CM: ఓ వ్యక్తి తన కారులో నుంచి రోడ్డు మీదున్న ఆవు కోసం రోటీలు విసిరాడు. అది చూసిన ఢిల్లీ సీఎం అతని వద్దకు వెళ్లి ఆహారాన్ని అగౌరపరచవద్దు అని తెలిపారు. గోశాలకు వెళ్లి ఆవులకు ఫీడింగ్ ఇవ్వాలన్న
Double Allowance For Cows | మధ్యప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం ఆవులకు ఇచ్చే భత్యాన్ని రెట్టింపు చేసింది. ఆ రాష్ట్ర బడ్జెట్లో ఈ మేరకు ప్రకటించింది. గోశాలల్లో ఉన్న ఆవులకు రోజు వారీ గ్రాంట్ను రూ.20 నుంచి రూ. 40కు పెంచుతున్నట్�
లాభాల పంట పండే ప్రాజెక్టులపై పెట్టుబడులు పెట్టడం వ్యాపారవేత్తల మొదటి లక్షణం. ప్రపంచ కుబేరులంతా కృత్రిమ మేధ, అంతరిక్ష పరిశోధనల్లో పెట్టుబడులపై దృష్టి పెట్టగా అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మాత్ర�
పశువులకు సోకే ప్రధాన వ్యాధుల్లో గాలికుంటు ఒకటి. సకాలంలో వ్యాధి లక్షణాలను గురించి నివారణ చర్యలు చేపట్టకపోతే పశువులు, వాటి పాలు దాగిన దూడలు మృత్యువాత పడే ప్రమాదం ఉంది.
స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం టీటీడీకి సొంత డెయిరీని ఏర్పాటుచేయాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబుకు భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ లేఖ రాశారు.
కొలోస్ట్రమ్ పేరు మనకు అంతగా పరిచయం లేకపోవచ్చు. కానీ, ఆవు ముర్రుపాలు లేదా జున్నుపాలనే ఇంగ్లిష్లో కొలోస్ట్రమ్ అంటారు. దూడకు జన్మనిచ్చిన తర్వాత ఆవు పొదుగు నుంచి కొన్ని రోజులపాటు విడుదలయ్యే ముర్రుపాలను �
బీజేపీ దాని అనుబంధ సంస్థలు నిత్యం గోవుల గురించి, వాటి రక్షణ గురించి మాట్లాడతాయే తప్ప వాటికి సరైన దాణా సమకూర్చడంతో, వాటికి వచ్చే వ్యాధుల నుంచి రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సయో�