Cows | ఆమె ఓ వృద్ధురాలు. యాచకురాలిగా జీవనం సాగిస్తున్నది. వచ్చిన పైసల్లో తన ఖర్చులు పోగా నాలుగు ఆవులను పోషిస్తున్నది. ఓ రోజు మున్సిపల్ అధికారులు వాటిని గో శాలకు తరలించారు.
పాడి పశువుల్లో ‘పాలరోగం’ ప్రమాదకరమైంది. ఈ వ్యాధి బారిన పడ్డ పశువు రక్తంలోని కాల్షియం ఆకస్మాత్తుగా తగ్గిపోయి, రక్తప్రసారంలో అంతరాయం కలుగుతుంది. పశువు అపస్మారకస్థితిలోకి చేరి, చివరికి మరణిస్తుంది. పశువు�
22 నుంచి 27 లీటర్లకు పెరిగిన పాల ఉత్పత్తి టర్కీ, జనవరి 9: సూర్యరశ్మి కింద పచ్చిక బయళ్లలో తిరుగుతూ, సహజసిద్ధమైన సంగీతం వింటే గోవులు అధికంగా పాలు ఇస్తాయని పలు అధ్యయనాల్లో తేలింది. దీన్ని నిజ జీవితంలో అమలు చేశాడ�
బీబీనగర్ : అక్రమంగా పశువులను తరలిస్తున్న రెండు డీసీఎం వాహనాలను పట్టుకున్నట్టు ఎస్ఐ రాఘవేందర్ గౌడ్ తెలిపారు. వివరాల ప్రకారం శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో పశువులను తరలిస్తున్నట్టు పెట్రోలింగ్ మొబైల్ 100 నంబ
పోలీస్ స్టేషన్లో ఆవులపై రైతు ఫిర్యాదు | మా ఆవులు అస్సలు పాలివ్వడం లేదు సార్.. గత నాలుగు రోజుల నుంచి అవి పాలు ఇవ్వడం లేదు. రోజూ వాటికి సరిపోయేంత మేత కూడా వేస్తున్నాను
భోపాల్: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆవులు, వాటి పేడ, మూత్రంతో దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయవచ్చని అన్నారు. భోపాల్లో జరిగిన ఇండియన్ వెటర్నరీ అసోస
మేలుజాతి నుంచి వీర్యం, అండం సేకరణ ప్రయోగశాలలో కృత్రిమ ఫలదీకరణ నాటు పశువుల గర్భంలోకి కృత్రిమ పిండం తెలంగాణలో తొలిసారిగా ప్రయోగం కోరుట్లలో 8 ఆవుల్లోకి కృత్రిమ పిండాలు ప్రయోగానికి సిద్ధంగా మరో 50 పిండాలు హై�
దమ్మపేట :విద్యుత్ షాక్ తో పశువులు మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని పార్కలగండి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని పార్కలగండి గ్రామంలో రైతు కాక కన్నప్ప తన ఆవు, ఎద్దు, దూడలను మేత కోసం సమీపంలోని పొ
మూగజీవాల వేదనకు గోదావరి నది సాక్ష్యంగా నిలిచింది. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని పలు గ్రామాల్లో కొనుగోలు చేసిన 30 ఆవులను వధశాలకు తరలించేందుకు కొందరు వ్యక్తులు అమానుషంగా ప్రవర్తించా�