Covid-19 Vaccine | కొవిడ్ టీకా అందుబాటులోకి వచ్చి చాలా రోజులే అయ్యింది. ప్రభుత్వాల చొరవ పుణ్యమాని జనాభాలో అధికశాతం వ్యాక్సిన్ రక్షణ అందుకున్నారు. కొందరు మాత్రం ఇంకా టీకాకు దూరంగానే ఉంటున్నారు. వాళ్లందరినీ ఊరించ�
ముంబై : ఉక్రెయిన్ నుంచి భారత్కు వచ్చే విద్యార్థులందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తామని ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు సిబ్బంది ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్టు స్పెషల్ కారిడ�
లక్నో : మా అమ్మ, నేను కొవిడ్ వ్యాక్సిన్ కోసం ఏనాడూ ఎగబడలేదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అదే ఒక వేళ రాజవంశీకులైతే.. సాధారణ ప్రజల కంటే ముందే వ్యాక్సిన్ కోసం ఎగబడేవారని కాంగ్రెస్, సమాజ�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉధృతి క్రమక్రమంగా తగ్గుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 16,051 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 206 మంది మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దే
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా సాగుతున్నది. గత నెలరోజుల్లో 15-18 సంవత్సరాల వయసున్న 2కోట్ల మంది టీనేజర్లకు రెండుడోసుల టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. 15-18 సం�
న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్ టీకాల పంపిణీ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 173.86కోట్ల డోసులు వేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ఇవాళ ఉదయం 7 గంటల వరకు అందిన తాత్కాలిక సమాచారం మేరకు.. గత 24 గంటల్లో 41
లండన్: వ్యాక్సిన్ వివాదంపై టెన్నిస్ స్టార్ నోవాక్ జోకోవిచ్ స్పందించారు. ఓ ప్రఖ్యాత మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని వస్తున�
ఐదేళ్ల నుంచి పదిహేను ఏళ్ల పిల్లలకు కోవిడ్ టీకా ఇచ్చే విషయంలో నిపుణులు ఇంకా ఎలాంటి సిఫార్సూ చేయలేదని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. నిపుణుల సిఫార్సులు రావడమే ఆలస్యం.. ఐ�
ఆసియాలోనే అతిపెద్దదైన గ్లోబల్ బయోటెక్నాలజీ, లైఫ్సైన్సెస్ సదస్సు ‘బయో ఏషియా-2022’ 19వ ఎడిషన్ ‘జీనోమ్ వ్యాలీ ఎక్స్లెన్స్' అవార్డు అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్
షాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో నిర్వహిస్తున్న ఆరోగ్య సర్వే ముమ్మరంగా సాగుతుంది. బుధవారం నుంచి రెండో విడత ఫీవర్ సర్వే ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లాలో 30,809 ఇండ్లలో ఫీవర్ సర్వే నిర్వహించిన్నట్�
Minister Errabelli | టీనేజర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్లో హనుమకొండ జిల్లా రాష్ట్రంలోనే రికార్డును సొంతం చేసుకుంది. దీనిపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు.
వెయ్యి కోట్లు పరిహారం ఇప్పించండి బాంబే హైకోర్టులో పిటిషన్ ముంబై, ఫిబ్రవరి 1: కొవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాల కారణంగా తమ కుమార్తె మరణించిందని ఆరోపిస్తూ మహారాష్ట్రలోని ఔరంగాబాద్కి చెందిన దిలీప్