WHO | చైనాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో కోవిడ్ పరిస్థితులపై నిర్ధిష్టమైన సమాచారాన్ని క్రమంతప్పకుండా అందించాలని
కొవిడ్ థర్డ్ వేవ్లో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు అభినందనీయమని హైకోర్టు కొనియాడింది. థర్డ్ వేవ్ ప్రభావాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే అంచ�
Covid-19 | దేశంలో కొవిడ్ పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సమావేశం నిర్వహించారు. కొవిడ్ పరీక్షలు, టీకాల డేటాను సకాలంలో పంపాలని
Telangana | రాష్ట్రంలో కరోనా ఉధృతి దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
AP Night Curfew | పెరుగుతున్న కరోనా కేసుల మధ్య ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. కొవిడ్ కట్టడికి రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి జనవరి 31 వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా నేటి రాత్రి 11 �
Telangana High Court | రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కొవిడ్ నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమని అభిప్రాయపడ్డ కోర్టు.. ఆర్టీ పీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్న�
Night Curfew in Arunachal Pradesh | పెరుగుతున్న కరోనా కేసుల మధ్య అరుణాచల్ప్రదేశ్లో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. ఈ నెల 31వ తేదీ వరకు ప్రతి రోజు రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు
Next four weeks are crucial : Director Health | పెరుగుతున్న కొవిడ్ కేసుల మధ్య రాబోయే నాలుగు వారాలు కీలకమని డీహెచ్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న కేసులు ఫిబ్రవరి మధ్యకి
Director Health submitted report to High Court on Covid situations | తెలంగాణలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర హైకోర్టుకు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు నివేదిక సమర్పించారు. ఒమిక్రాన్ను ఎదుర్కొనేందుకు
CS Somesh Review on covid Conditions in Telangana | రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డీజీపీ మహేందర్రెడ్డితో పాటు ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. ఈ సం�
Minister Harish Rao review on the Covid situation in Telangana | దక్షిణాఫ్రికా, యూకే తదితర దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని
కరోనా, టీకా డ్రైవ్పై ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష | దేశంలో కరోనా పరిస్థితి, టీకా డ్రైవ్ ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష జరిపారు. దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న వేళ తాజా పరిస్థితులు, వ్యాక్సిన్ పంపిణీపై ప్రధ�
జెనీవా: భారత్లో ఉన్న కోవిడ్ పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. భారత్లో అనేక రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఆందోళనర రీతిలో పెరుగుతున్నాయని, చాలా మంది హాస్పిటల్ పాల�