Covid-19 : దేశంలో కొత్తగా 32,937 కరోనా కేసులు | దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 32,937 కరోనా కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది.
curfew extended : ఏపీలో కర్ఫ్యూ పొడగింపు | కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరోసారి కర్ఫ్యూ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కర్ఫ్యూ రాత్రి 10 గంటల సమయం నుంచి ఉదయం 6 గ�
Covid-19 Vaccine For Kids : త్వరలో పిల్లలకు కరోనా టీకాలు.. మొదటి ప్రాధాన్యం ఎవరికంటే? | త్వరలో 12 సంవత్సరాలు పైబడిన చిన్నారులకు కేంద్రం టీకాలు వేయనుంది. అయితే, పూర్తిస్థాయిలో చిన్నారులందరికీ ఇప్పుడే వ్యాక్సిన్ అందే అవకాశం
Covid-19 : దేశంలో కొత్తగా 36వేల కరోనా కేసులు | దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో 36,083 కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 37,927 మంది బాధితులు కోలుకొని
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,535 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 69,088 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 1,535 పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 16 మంది చనిపోయారు. 2,075 �
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం 5.30 గంటల వరకు 427 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19తో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. 609 మంది బాధితులు వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. త�
కొండాపూర్ : కొవిడ్ థర్డ్వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ కొవిడ్ వ్యాక్సిన్ అందించే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా కాలనీలు, బస్తీల్లో ప్రత్యేక డ్రైవ�
ముంబై : మహారాష్ట్రలో డెల్టా ప్లస్ వేరియంట్తో మూడు మరణాలు నమోదయ్యాయి. రత్నగిరి, ముంబై, రాయ్గఢ్లో ఈ మూడు మరణాలు వెలుగుచూశాయి. కొవిడ్-19తో ముంబైలో మరణించిన మహిళ వ్యాక్సిన్ రెండు డోసులు తీస
కరోనా వైరస్ ( Covid-19 ) మూలాలపై మరోసారి దర్యాప్తు జరపాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) అభ్యర్థనలను చైనా తిరస్కరించింది. వైరస్ ఎక్కడ మొదలైందో తెలుసుకునేందుకు తాము శాస్త్రీయ ప్రయత్నాలకే మద్�
Covid-19 : మళ్లీ 41వేలు దాటిన కరోనా కేసులు | దేశంలో కరోనా ఉధృతి కొనసాగున్నది. వరుసగా రెండో రోజు రోజువారీ కేసులు పెరిగాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 41,195 కేసులు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం సాయంత్రం 5.30 గంటల వరకు 482 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19తో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. 455 మంది బాధితులు వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజ�