బెంగళూరు: కరోనా నుంచి కోలుకున్న రోగుల్లో క్షయ వ్యాధి ఉన్నట్లు ఇటీవల వెలుగు చూసింది. కర్ణాటకలో ఇలాంటి కేసులను 25 వరకు గుర్తించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ కే సుధాకర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ముందు �
కొచ్చి : కేరళలో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ పేర్కొన్నారు. ప్రతి కేసునూ గుర్తించేందుకు తాము పెద్ద ఎత్తున టెస్టింగ్
కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో న్యూజిలాండ్( New Zealand ) ప్రపంచ దేశాలన్నింటి కంటే ముందు ఉంది. ఆరు నెలల కిందటే దేశం కరోనాను జయించిందంటూ ఆక్లాండ్లో 50 వేల మందితో పెద్ద ఎత్తున సంబురాలు కూడా చేసుకుంది.
చెన్నై : కరోనా వైరస్ డెల్టా వేరియంట్ వ్యాక్సిన్ తీసుకోని వారితో పాటు వ్యాక్సినేషన్ పూర్తయిన వారికీ సోకుతోందని చెన్నైలో ఐసీఎంఆర్ చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో మర�
Covid-19 : దేశంలో కొత్తగా 36వేల కరోనా కేసులు | దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 36,401 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. తాజాగా 39,157 మంది బాధితులు కోలుకున్నారు. 24 గంటల్లో 530 మం
ఆ హిమాలయ రాష్ట్రానికి వెళ్లాలంటే ఈ-రిజిస్ట్రేషన్ తప్పనిసరి | కొవిడ్ నేపథ్యంలో హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు మళ్లీ ఈ-రిజిస్ట్రేషన్ను తప్పనిసరి �
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత నెల రోజులుగా 20 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా యాక్టివ్ కేసులు 1.7 లక్షలకు పెరిగాయి. వందల సంఖ్యలో మరణాలు రికార్డవుతున్నాయి. కాగా, మంగళవార�
హఫీజ్పేట్: చిన్నారులు న్యూమోనియా బారినపడకుండా ఉండేందుకు అందించే న్యూమోకోకల్ టీకా కార్యక్రమాన్ని బుధవారం సాయినగర్ సబ్సెంటర్లో యూపీహెచ్సీ ఇంచార్జ్ డా. వినయ్బాబు ప్రారంభించారు. ఈవ్యాక్సిన్త�
Covid-19 : దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు | దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. నిన్న 25వేలకు దిగిరాగా.. తాజాగా 35వేలకుపైగా రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో 35,178 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత
COVID-19 : దేశంలో 25వేలకు తగ్గిన కరోనా కేసులు | దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 25,166 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. 154 రోజుల తర్వాత అతి తక్కువగా కే�