కేపీహెచ్బీ కాలనీ: మొబైల్ వ్యాక్సినేషన్ డ్రైవ్లో 3,206 మందికి కరోనా టీకాలు వేసినట్లు కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి. మమత తెలిపారు. బుధవారం కూకట్పల్లి జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో 11 ప్రత్యేక కేంద్రాల ద్వార�
ఇండియాలో సెకండ్ వేవ్కు కారణమై ఇప్పుడు అమెరికా, చైనా, ఆస్ట్రేలియాను వణికిస్తున్న కరోనా వైరస్ డెల్టా వేరియంట్పై స్పుత్నిక్ వి ( Sputnik V ) వ్యాక్సిన్ 83 శాతం సమర్థంగా పని చేస్తున్నట్లు రష్యా ఆరోగ్య మ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,869 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 71,030 శాంపిల్స్ పరీక్షించగా 1,869 మంది కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారింపబడ్డారు. కాగా కొవిడ్-19తో 18 మంది చనిపోయారు. 2,316 మంది
ఇండియాలోని మిగతా రాష్ట్రాల్లో కరోనా( COVID-19 ) తగ్గుముఖం పడుతున్నా.. కేరళలో ఇప్పటికీ భారీగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అయితే ఆ రాష్ట్రంలో వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా కూడా 40 వేల మంది ఈ మహమ్మా�
దేశంలో కరోనా కేసులు | దేశంలో ఉధృతి తగ్గడం లేదు. రోజువారీ కేసులు నిన్న భారీగా తగ్గగా.. తాజాగా మళ్లీ పెరిగాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 38,353 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింద
కొండాపూర్, ఆగస్టు 10: కొవిడ్ బారిన పడిన మహిళకు 41 రోజుల పాటు ఎక్మో చికిత్సను అందించి మెడికవర్ దవాఖాన వైద్యులు ప్రాణాలు కాపాడారు. నగరానికి చెందిన మహిళ (36) కొవిడ్తో దవాఖానలో చేరినట్లు ఇంటెన్సివ్ క్రిటికల్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని 44 జిల్లాల్లో కొవిడ్-19 పాజిటివిటీ రేటు గత వారం పదిశాతం పైగా నమోదైందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేరళలో ఈ తరహా జిల్లాలు ఆరు �
దేశంలో కరోనా కేసులు | దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 28,204 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. 147 రోజుల తర్వాత రోజువారీ కేసులు భారీగా తగ్గాయ
బెంగళూర్ : కర్నాటకలో ఈనెల 25 నుంచి స్కూల్స్ పున:ప్రారంభించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బీసీ నగేష్ ఆదేశించారు. 9, 10, 11వ తరగతి విద్యార్ధులకు తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు. స్కూల్స్ రీఓపె
సైదాబాద్ : ప్రపంచ గిరిజన దినోత్సవాన్ని తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ సౌత్ కమిటీ ఆధ్వర్యంలో సైదాబాద్ లోకాయుక్త కాలనీలో జరిగిన ఈ కార్య క్రమా
johnson and johnson vaccine | భారత్లోకి మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోంది. కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్ఫుత్నిక్ వీ టీకాలు అందుబాటులోకి వచ్చేశాయి. కరోనా వ్యాక్సిన్ల కొరత నేపథ్యంలో త్వరలోనే మరో టీకా అందుబాట�
కరోనా మహమ్మారి కారణంగా దేశంలో స్కూళ్లు మూతబడి ఏడాదిపైనే అయింది. అయితే ఇంతకాలంగా ఇలా స్కూళ్లు మూతపడటం చాలా ప్రమాదకరమని, ఇది విస్మరించలేని తీవ్రమైన విషయమని పార్లమెంటరీ ప్యానెల్ �
దేశంలో కొత్తగా 34వేల కరోనా కేసులు | దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 35,499 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. తాజాగా 39,686 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. వైరస్ కారణంగా 4