హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శనివారం సాయంత్రం 5.30 గంటల వరకు 569 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19తో నలుగురు వ్యక్తులు మరణించారు. 657 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంల�
న్యూఢిల్లీ : రాబోయే రోజుల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా చేపడతామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా శుక్రవారం నాటికి భారత్ 50 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చ�
Boris Johnson : బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ( Boris Johnson ) సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. గత బుధ, గురు వారాల్లో అధికారిక పర్యటనల్లో భాగంగా ప్రధాని బోరిస్ జాన్సన్తో కలిసి తిరిగిన సిబ
కర్ణాటకలో 21 మంది నర్సింగ్ విద్యార్థినులకు కరోనా | కర్ణాటకలోని హసన్ జిల్లాలో 21 మంది నర్సింగ్ విద్యార్థినులకు కరోనా పాజిటివ్గా పరీక్షించారు. వీరంతా కేరళ నుంచి వచ్చిన చెందిన వారు. విద్యార్థినులంతా పేయ�
బూస్టర్ డోస్పై వెనక్కి తగ్గని అగ్రరాజ్యాలు! | కరోనా మహమ్మారి కట్టడికి ప్రస్తుతం వ్యాక్సినే కీలక ఆయుధం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు అగ్ర దేశాల్లో టీకాల పంపిణీ ముమ్మరంగా సాగుతున్నది. చాలా దేశాల్లో ఇప
చెన్నై : ఆగస్ట్ 23 వరకూ కరోనా లాక్డౌన్ను పొడిగించినట్టు తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. లాక్డౌన్ నియంత్రణలకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ప్రకటించింది. ఇక సెప్టెంబ
బెంగళూర్ : కరోనా పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో రాత్రి తొమ్మిది గంటల నుంచి తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకూ నైట్ కర్ఫ్యూ అమలవుతుందని కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై శుక్రవారం ప్రకటిం�
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. వరుసగా వారం రోజులుగా 20 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా యాక్టివ్ కేసులు 1.7 లక్షలకు పెరిగాయి. గత రెండు నెలలుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిట�
అమెరికాలో దుప్పులకూ కరోనా | అమెరికాలో దుప్పులకూ కరోనా సోకింది. వైట్ టెయిల్డ్ డీర్ శరీరంలో కరోనా యాంటీబాడీలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
EPF advance | కరోనా మహమ్మారి వేళ తన సబ్స్క్రైబర్లకు అండగా నిలిచేందుకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) ముందుకు వచ్చింది. సెకండ్ వేవ్తో....
Corona Cases Rise | కొన్ని రోజులుగా కరోనా మళ్లీ విజ్రుంభిస్తున్నది. తాజాగా బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు కొత్తగా 42,982 మందికి వైరస్.....