సిమ్లా : కరోనా థర్డ్ వేవ్ను సమర్ధవంతంగా కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీనికోసం రూ 23,123 కోట్లు కేటాయించిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. థ
ముంబై : కరోనా సెకండ్ వేవ్ నుంచి భారత ఆర్ధిక వ్యవస్ధ అనూహ్యంగా పుంజుకోవడంతో నియామకాలు ఊపందుకున్నాయి. మహమ్మారి తలెత్తినప్పటి నుంచి తొలిసారిగా నొముర ఇండియా బిజినెస్ రిజంప్షన్ సూచీ కరోనా ముందు
ముంబై : కొవిషీల్డ్ వ్యాక్సిన్ను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన నవీ ముంబైలో వెలుగుచూసింది. నిందితుడు కిషోర్ ఖెట్ కుమార్ను నీరుల్ ప్రాంతంలో బుధవారం సాయంత�
Covid-19 । దేశంలో కొత్తగా 36,571 కరోనా కేసులు | దేశంలో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య 3.4శాతం పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 36,571 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్�
క్రూడ్ ఆయిల్ @66 డాలర్లు... | అంతర్జాతీయ మార్కెట్లో గురువారం బ్యారెల్ ముడి చమురు ధర 66 డాలర్ల వద్దకు చేరుకున్నది. గత మే నెల నుంచి ముడి చమురు ధర .........
CEO-MD's Pays hike in Corona |కరోనాతో లక్షల మంది కార్మికులు, ఉద్యోగులు కొలువులు కోల్పోయినా.. వలస కార్మికుల నానా అగచాట్లు పడ్డా.. కార్పొరేట్ ....
బెంగళూర్ : కరోనా మహమ్మారి అన్ని రంగాలపైనా పెను ప్రభావం చూపింది. మహమ్మారి కట్టడికి నేటి నుంచి 130 రోజుల పాటు నైట్ కర్ఫ్యూ అమలు కానుండటంతో పబ్లు, హోటళ్లు సహా ఆతిథ్య రంగానికి మళ్లీ సవాళ్లు ఎద�
న్యూయార్క్ : కరోనా మహమ్మారితో ఆర్ధిక వ్యవస్ధ కుదేలవడంతో లక్షలాది ఉద్యోగాలు కనుమరుగై నిరుద్యోగం ప్రబలిన పరిస్ధితి నుంచి ప్రపంచం తేరుకోవడంతో నియామకాలు మళ్లీ ఊపందుకున్నాయి. ఐటీ నుంచి �
బెంగళూరు: కరోనా నుంచి కోలుకున్న రోగుల్లో క్షయ వ్యాధి ఉన్నట్లు ఇటీవల వెలుగు చూసింది. కర్ణాటకలో ఇలాంటి కేసులను 25 వరకు గుర్తించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ కే సుధాకర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ముందు �
కొచ్చి : కేరళలో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ పేర్కొన్నారు. ప్రతి కేసునూ గుర్తించేందుకు తాము పెద్ద ఎత్తున టెస్టింగ్
కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో న్యూజిలాండ్( New Zealand ) ప్రపంచ దేశాలన్నింటి కంటే ముందు ఉంది. ఆరు నెలల కిందటే దేశం కరోనాను జయించిందంటూ ఆక్లాండ్లో 50 వేల మందితో పెద్ద ఎత్తున సంబురాలు కూడా చేసుకుంది.
చెన్నై : కరోనా వైరస్ డెల్టా వేరియంట్ వ్యాక్సిన్ తీసుకోని వారితో పాటు వ్యాక్సినేషన్ పూర్తయిన వారికీ సోకుతోందని చెన్నైలో ఐసీఎంఆర్ చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో మర�