కరోనా కేసులు| దేశంలో మరోమారు కరోనా కేసులు పెరిగాయి. శుక్రవారం 44 వేల కేసులు నమోదవగా, తాజాగా అవి 46 వేలకు పెరిగాయి. ఇవి నిన్నటికంటే 12 శాతం అధికమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
జైపూర్ : రాజస్ధాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్కు ఛాతీ నొప్పి రావడంతో వైద్యులు యాంజియోప్లాస్టీ నిర్వహించనున్నారు.ఈ ఏడాది ఏప్రిల్ గెహ్లోత్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొవిడ్ అనంతరం త�
లండన్ : తమ కొవిడ్-19 వ్యాక్సిన్ రెండో డోసుతో మెరుగైన వ్యాధి నిరోధక స్పందన లభిస్తోందని జాన్సన్ అండ్ జాన్సన్ వెల్లడించింది. జాన్సన్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న ఆరు నుంచి ఎనిమిది నెలల తర్వాత
న్యూఢిల్లీ : కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య విరామం తగ్గించేందుకు ప్రభుత్వం కసరత్తు సాగిస్తోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా భాగస్వామ్యంతో పుణేకు చెందిన స
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,539 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19తో 12 మంది చనిపోయారు. 1,140 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని ఏపీలో కరోనా కేసుల సం
అమీర్పేట్ :సుదీర్ఘకాలం తరువాత పాఠశాలలు తెరుచుకుంటున్నాయి. కొవిడ్ పరిస్థితులు క్రమంగా సద్దుమణుగుతున్న నేపధ్యంలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి పాఠశాలలు ప్రారంభించాలన్న ప్రభుత్వం నిర్ణయం మేరకు పాఠశాలలు త�
బెంగళూర్ : 18 ఏండ్లు పైబడిన జనాభాలో ఇప్పటివరకూ బెంగళూర్లో 75 శాతం మంది కనీసం కొవిడ్-19 వ్యాక్సిన్ సింగిల్ డోసు తీసుకున్నారు. అర్హులైన కోటి మందికి గాను ఇప్పటికి 75.4 శాతం మందికి వ్యాక్సిన్ తొలి డోస్ ప�
Covid-19 | దేశంలో కరోనా ఉధృతి.. కొత్తగా 46వేల కేసులు | దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇటీవల తగ్గుతూ వచ్చిన కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 46,164 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ�
ముంబై : ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) వార్షిక సామర్ధ్య సమీక్షలో భాగంగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పీఎస్బీ అధిపతులతో సమావేశమయ్యారు. స్మార్ట్ బ్యాంకింగ్కు బాటలు �
హైదరాబాద్ : నగరంలోని చంద్రాయణగుట్టలో గల ఉప్పుగూడ, పరివార్ టౌన్షిప్లో కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ