తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 301 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,59,844కు చేరింది. కొత్తగా 339 మంది
Coroana virus: దేశమంతటా కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుతుంటే కేరళలో మాత్రం అంతకంతకే పెరుగుతున్నది. అక్కడ గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ 25 వేలకు పైగా కొత్త కేసులు
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 1,623 మంది కరోనా పాజిటివ్గా పరీక్షించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో పేర్కొంది. తాజాగా 1,340 మంది బాధితులు కోలుకోగా.. మరో ఎనిమిది వైరస
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత కొన్ని రోజులుగా 30 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో మరణాలు రికార్డవుతున్నాయి. మొహర్రం, ఓనమ్, రక్షాబంధన్ వంటి వరుస పండుగ సెలవుల నే�
వెల్లింగ్టన్: న్యూజిలాండ్లో ఆరు నెలల తర్వాత తొలి కరోనా మరణం నమోదైంది. ఆ దేశ ఆరోగ్య అధికారులు శనివారం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 90 ఏండ్ల మహిళ కరోనా సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నదని తెలిపారు. వెం�
Covid-19 | దేశంలో కరోనా ఉధృతి.. కొత్తగా 47వేల కేసులు | దేశంలో కరోనా ఉధృత్తి కొనసాగుతూనే ఉన్నది. రోజువారీ కేసులతో పాటు మరణాలు పెరిగాయి. నిన్న 41వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా.. తాజాగా 47వేలకుపైగా రికార్డయ్యాయి. గడ�
ఏ అమ్మకైనా బిడ్డకు జన్మనివ్వడం, పుట్టిన బిడ్డను చేతుల్లోకి తీసుకోవడం ఓ మధుర జ్ఞాపకం. కానీ, చాలామంది తల్లులు కొవిడ్ భయం వల్ల ఆ అనుభూతులకు దూరమతున్నారు. నవజాత శిశువులకు కరోనా పాజిటివ్ వచ్చిన సందర్భాలు తక�