వ్యాక్సిన్ పంపిణీలో రికార్డు న్యూఢిల్లీ: కొవిడ్ వ్యాక్సినేషన్లో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. గతవారం ఒక్కరోజులోనే కోటిమందికిపైగా టీకాలు వేసి రికార్డు నెలకొల్పగా, తాజాగా ఆ రికార్డును తిరగ�
Covid-19 | ఏపీలో కొత్తగా 1,115 కరోనా కేసులు | ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 52,319 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 1,115 మంది వైరస్కు పాజిటివ్గా పరీక్షించారని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా వైరస్ నుంచి 1,265 మంది బాధి�
సిమ్లా : కరోనా వైరస్ వ్యాక్సినేషన్లో హిమాచల్ ప్రదేశ్ అరుదైన ఘనత సాధించింది. దేశంలో కొవిడ్-19 టీకా సింగిల్ డోస్ నూరు శాతం పూర్తి చేసిన తొలి రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ నిలిచింది. 18 ఏండ్లు పైబడిన వా�
న్యూఢిల్లీ, ఆగస్టు 30: ఆగస్టు 29తో ముగిసిన వారంలో భారత్ వాణిజ్య కార్యకలాపాలు కొవిడ్ ముందస్తుస్థాయిని అధిగమించాయని, కొత్త గరిష్ఠానికి చేరాయని జపాన్కు చెందిన బ్రోకింగ్ సంస్థ నోమురా తెలిపింది. సమీక్షా వా
Covid-19 Third Wave | కొన్ని రాష్ట్రాల్లో తాజాగా కరోనా కేసులు పెరుగుతుండటం రాబోయే థర్డ్ వేవ్కు సంకేతాలని ఐసీఎంఆర్ నిపుణులు డాక్టర్ సామిరన్ పాండా ...
TS Covid-19 Cases | తెలంగాణలో కొత్తగా 340 కరోనా కేసులు | రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 340 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 75,102 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. కొత్త కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్త�
కరోనాను సమర్థంగా అడ్డుకున్న న్యూజిలాండ్లో తొలి వ్యాక్సిన్ సంబంధిత మరణం సోమవారం నమోదైంది. ఫైజర్ వ్యాక్సిన్( Pfizer vaccine ) తీసుకున్న ఓ మహిళ చనిపోయినట్లు అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Covid-19 | తెలంగాణలో కొత్తగా 257 కరోనా కేసులు | రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 257 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 6,57,376కు చేరాయి. కొత్తగా
UAE | టూరిస్ట్ వీసాదారులకు శుభవార్త చెప్పిన యూఏఈ! | టూరిస్ట్ వీసాదారులకు యూఏఈ శుభవార్త చెప్పింది. అన్నిదేశాలకు చెందిన టూరిస్ట్ వీసాదారులను దేశంలోకి అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఇందుకు ఈ నెల 30 నుంచి టూరిస్�
ఇప్పటికే కరోనా బారిన పడి కోలుకున్న వాళ్లకు ఐసీఎంఆర్ అధ్యయనం ఓ గుడ్న్యూస్ చెప్పింది. ఇలాంటి వాళ్లు కొవాగ్జిన్( Covaxin ) వ్యాక్సిన్ ఒక్క డోసు తీసుకున్నా చాలని ఈ అధ్యయనం తేల్చింది.
Covid-19 | తెలంగాణలో కొత్తగా 325 కరోనా కేసులు | రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 325 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ శనివారం తెలిపింది. కొత్తగా 425 మంది బాధితులు కోలుకోగా.. మరో ఇద్దరు వైరస్ బారిన
Covid-19 | ఏపీలో కొత్తగా 1,321 మంది కరోనా | ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,321 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం 20,10,566కు పెరిగాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 19,81