Covid-19 | మరోసారి పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే? | దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. నిన్న 25వేలకు చేరిన పాజిటివ్ కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. మరో వైపు మరణాలు సైతం 600కుపైగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో
Covid-19 Vaccine for Kids | పిల్లలకు కరోనా టీకాలు ఎప్పుడు?.. ఎవరికి ముందుగా వేస్తరంటే? | దేశంలో 12 సంవత్సరాలు దాటిన పిల్లలకు కొవిడ్ టీకా అందుబాటులోకి వచ్చింది. ఇటీవల జైడస్ క్యాడిలా కంపెనీకి చెందిన జైకోవ్-డీ టీకాకు డ్రగ్స�
న్యూఢిల్లీ: భారత్లో కరోనా స్థానిక దశకు చేరుకుంటున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. దేశంలో తక్కువ, మధ్యస్తంగా కరోనా కేసులు నమోదవుతుండటంతో ఈ మేరకు అంచనా వేశా�
బెంగళూర్ : కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి అనంతరం బెంగళూర్లో తొలిసారిగా గడిచిన 24 గంటల్లో కొవిడ్-19 మరణాలు సున్నాగా నమోదయ్యాయి. ఇక 270 తాజా కేసులు నమోదవగా ఒక్కరోజులో 363 మంది మహమ్మారి నుంచి కోలుకున�
Pm Modi | కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు.. నేడు ప్రధాని సమీక్ష! | కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం మధ్యాహ్నం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో ప్రస్తుతం దేశంలో కొవిడ్
Covid-19 Vaccine | వ్యాక్సినేషన్ డ్రైవ్ @ 58.82కోట్లు | దేశంలో కరోనాకు వ్యతిరేకంగా టీకా డ్రైవ్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 58.82కోట్ల డోసులకుపైగా పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. సోమవారం ర�
న్యూఢిల్లీ : దేశంలో ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న డెల్టా, అల్ఫా మినహా ఇతర కొత్త వేరియంట్లను గుర్తించలేదని బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి డాక్టర్ రేణు స్వరూప్ పేర్కొన్నారు. ప్రస్తుత వేరియంట�
తెలుగుయూనివర్సిటీ: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాలనీల వారిగా క్షేత్రస్థాయి వ్యాక్సినేషన్ కార్యక్రమం విస్తృతంగా సాగుతోంది. గన్ఫౌండ్రీ డివిజన్ పరిధిలోని ఆదర్శనగర్
కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన కమిటీ కరోనా( Covid-19 ) థర్డ్వేవ్పై హెచ్చరికలు జారీ చేసింది. ఈ థర్డ్ వేవ్ అక్టోబర్లో పీక్ స్టేజ్కు చేరుతుందని, ఇది పెద్దలతోపాటు పిల్లలపైనా ప్రభావం చూపనుందని ఈ క
తిరువనంతపురం: మొహర్రం, ఓనం, రక్షాబంధన్ వంటి వరుస సెలవుల నేపథ్యంలో కేరళలో కరోనా కేసుల నమోదు తగ్గింది. గత నెల రోజులుగా 20 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా యాక్టివ్ కేసులు కూడా 1.6 లక్షలకు పెరిగాయి
చెన్నై: రోడ్డు భద్రత, కరోనా నియమాలపై ట్రాన్స్జెండర్ల బృందం అవగాహన కల్పించింది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఆదివారం ఈ మేరకు ఫ్లకార్డులు ప్రదర్శించారు. హెల్మెట్లు, మాస్కులు ధరించాలని, రోడ్డు భద్రతతోపాటు �
Covid-19 | దేశంలో కొత్తగా 30,948 కరోనా కేసులు | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 30,948 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదివారం పేర్కొంది. తాజాగా 38,487 మంది బాధితులు కోలుకొ�
Covid-19 Vaccine | దేశంలో 58కోట్ల మందికి కొవిడ్ టీకాలు | దేశంలో కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా టీకాల డ్రైవ్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటి వరకు 58కోట్ల మోతాదులకుపైగా పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్య మ�
తిరువనంతపురం: కేరళలో కరోనా తీవ్రత కొనసాగుతున్నది. గత నెల రోజులుగా 20 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా యాక్టివ్ కేసులు 1.8 లక్షలకు పెరిగాయి. వందల సంఖ్యలో మరణాలు రికార్డవుతున్నాయి. కాగా, గురువారం �