Covid | అమెరికాలో కొవిడ్-19 వైరస్ విజృంభిస్తున్నది. వందల్లో మరణాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు వంటి హైరిస్క్ గ్రూప్ వారికి కరోనా ప్రాణ సంకటంగా మారిందని నిపుణులు ఆందోళన వ్
కొవిడ్-19 వైరస్ పుట్టుకపై అమెరికా-చైనా పరస్పర ఆరోపణలకు దిగుతున్నాయి. కొవిడ్-19 వైరస్ తొలుత అమెరికాలోనే ఉద్భవించిందని చైనా తాజాగా ఎదురుదాడికి దిగింది. ఈ అంశంపై చైనా బుధవారం ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేస�
Covid-19 Virus | ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఇంకా వెంటాడుతూనే ఉన్నది. గతేడాది నవంబర్ - డిసెంబర్ మధ్య కేసులు భారీగా పెరిగాయి. అయితే, ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. అయితే, మరోసారి మహమ్మారి విరుచుకుపడే ప్ర�
భవిష్యత్తులో కొవిడ్-19 కన్నా భయంకరమైన మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముడుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. స్పానిష్ ఫ్లూతో కోట్లాది మంది చనిపోయినట్టే, ఈ కొత్త వైరస్ కారణంగా కనీసం 5 కోట్ల మంది ప్రాణ
Omicron Variant | గతేడాది చివరలో దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఒమిక్రాన్ వేరియంట్ భారత్లో థర్డ్ వేవ్కు కారణమైంది. ఈ వేరియంట్ ముఖ్యంగా దక్షిణభారతంపై తీవ్ర ప్రభావం
Maharashtra Covid Cases | మహారాష్ట్రలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. గడిచిన 24 గంటల్లో 25,425 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,87,397కు పెరిగింది. ఒకే రోజు 42 మరణాలు
Covid virus found in dragon fruit, many supermarkets closed | ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ముప్పు మళ్లీ పెరుగుతున్నది. ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ దేశాలను వణికిస్తున్నది. అలాగే మరో సారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే, ఇప్పటి ఆహార
అబుదాబి: టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ కరోనా వైరస్ బారినపడ్డాడు. అబుదాబి వేదికగా జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్లో పాల్గొని స్వదేశం స్పెయిన్కు చేరుకున్నాక అతడికి పాజిటివ్ నిర్ధారణ అయింది. స్పెయిన్లో�
AP Covid-19 Cases | ఏపీలో కొత్తగా 1,184 కరోనా కేసులు | ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 1,184 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 20,46,841కు పెరిగింది.
హైదరాబాద్: కరోనా మహమ్మారి ఇప్పట్లో వీడేటట్లు లేదు. తగ్గుముఖం పట్టినట్లే పట్టి విజృంభిస్తున్నది. రాష్ట్రంలో కొత్తగా 336 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కాగా ఒకరు మృతిచెందినట్లు వెల్లడించారు. �
దేశంలో 97.06శాతానికి కరోనా రికవరీ రేటు | దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుతోంది. రోజువారీ కేసులతో పాటు మరణాలు సైతం తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 44,111 కొత్త కేసులు రికార్డయ్యాయని