కరోనాను జయించిన నవజాత శిశువు | పుట్టిన 15 రోజులకే కరోనా బారినపడిన నవజాత శిశువు మహమ్మారిపై విజయం సాధించింది. ఈ ఘటన ఒడిశాలోని భువనేశ్వర్లో చోటు చేసుకుంది.
అహ్మదాబాద్: ప్రమాదకర కరోనా వైరస్పై పోరాడేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ముందుకొచ్చింది. ఆక్సిజన్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కోసం నిధులు సేకరించేందుకు ఆర్సీబీ సిద్ధమైంది. దీనికి
ఏపీలో కరోనా | ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 9,716 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 3,359 మంది కోలుకున్నారు. 38 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఏపీలో కరోనా | ఏపీలో ఇవాళ కొత్తగా 4,157 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 1,606 మంది చికిత్సకు కోలుకున్నారు. 18 మంది ప్రాణాలు కోల్పోయారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య ఐదు వేలు దాటింది. బుధవారం రికార్డుస్థాయిలో 5,506 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల 20 మంది మరణించారు. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,90,568కు,
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో కొత్తగా 310 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. కొవిడ్ వల్ల కృష్ణా, కర్నూల్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. ర�
అమరావతి : ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్ నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, నిత్యం భక్తులతో రద్దీగా ఉండే విజయవాడ ఇంద్రకీలాద్�
అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో 368 కరోనా కేసులు నమోదయ్యాయి. 263 మంది చికిత్సకు కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు కొవిడ్ కేసుల సంఖ్య 8,93,734కు చేరింది. 8,84,357 మంది చికిత్సకు కోలుకోగా.. మరో 2,168 యాక్టివ్ కేస
అమరావతి : ఏపీలో కరోనా కేసుల ఉధృతి రోజురోజుకూ పెరుగుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 253 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 137 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. గుంటూర్ జిల్లాలో ఒకరు ప్�
అమరావతి : ఏపీలో కరోనా వైరస్ ఉధృతి క్రమంగా పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 147 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 103 మంది కోలుకున్నారు. కర్నూల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఏ
తిరుమల : తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పాఠశాలలో మరోసారి కరోనా కలకలం సృష్టించింది. ఆరుగురు విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఐదురోజుల క్రితం వేద పాఠశాలలో కరోనా కేసులు �