అమరావతి : ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 210 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. వైరస్ బారినపడిన వారిలో 140 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కృష్ణా జిల్లాలో ఒకరు ప్రాణాలు క�
అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 120 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 93 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. చిత్తూర్ జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్ర
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కరోనా కేసుల సంఖ్య పెరిగింది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు 118 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. 89 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఏపీలో
అమరావతి : ఏపీలో వరుసగా ఆరురోజులు వందకుపైగా కేసులు నమోదుకాగా ఇవాళ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 74 కేసులు నమోదయ్యాయి. 61 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. గుంటూర్, నెల్లూర్�
న్యూఢిల్లీ : దేశంలో తొలిసారిగా టీకా డ్రైవ్లో ఒకే రోజు 1.3 మిలియన్లకుపైగా ప్రజలకు కరోనా వ్యాక్సిన్ వేసినట్లు కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో 13,88,170 మందికి వ్యాక్సిన్ వేసినట్లు ఆరోగ్యమంత్రిత్వశాఖ శుక్రవారం