దేశానికి మూల స్తంభాలైన చట్టసభలు, కార్యనిర్వాహక వ్యవస్థలు ఇటీవల తరచూ వివాదాస్పదమవుతున్నాయి. ఆ వ్యవస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు కొందరు గతి, శ్రుతి తప్పి వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తున్�
న్యాయవాది ఇజ్రాయిల్ హత్యకు నిరసనగా మంగళవారం నాంపల్లి కోర్టులకు చెందిన న్యాయవాదులు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం పోలీసుల నిర్బంధం మధ్య కొనసాగింది. నినాదాలతో అసెంబ్లీ ప్రాంతానికి బయలుదేరిన న్య
అవినీతిరహిత సమాజం కోసం నిందితుడి స్వేచ్ఛకు భంగం వాటిల్లినా న్యాయస్థానాలు వెనుకాడరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అవినీతి కేసులో ఓ ప్రభుత్వ అధికారికి ముందస్తు జామీను తిరస్కరిస్త్తూ పంజాబ్, హర్యా�
Mediation Centre | కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ల ద్వారా డబ్బులు, సమయం వృధా చేసుకోకుండా కేసులను పరిష్కరించుకోవచ్చని రంగారెడ్డి జిల్లా సెషన్స్ కోర్టు జడ్జీ, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్ర�
పార్టీలు ఓడిపోవడం, ప్రభుత్వాలు పడిపోవడం, రాజ్యాలు కూలిపోవడం, రాజులు దిగిపోవడం, వెన్నుపోట్లు, పన్ను పోట్లు, ధరలు పెరగడం, డాలర్లు కరగడం, ఒకటేమిటి భుక్తాయాసం నుంచి ఆకలి కేకల వరకు.. కూలీ డబ్బుల నుంచి కుల గణనాల వ�
దేశంలోని వివిధ న్యాయస్థానాలలో 18 లక్షలకు పైగా క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్న క్రమంలో వాటి పరిష్కారానికి అడ్హక్ జడ్జీలను నియమించుకునేందుకు హైకోర్టులకు అనుమతి ఇస్తూ సుప్రీం కోర్టు గురువారం ఆదేశాల�
Ambati Rambabu | తిరుమల లడ్డూ పవిత్రతను దెబ్బతీస్తున్న ఏపీ సీఎం వ్యాఖ్యలపై న్యాయస్థానాలు జోక్యం చేసుకుని చంద్రబాబు కుట్రలు బయటపెట్టాలని వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు కోరారు.
Justice NV Ramana | ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధాని కావాలని కోరుతూ భూములిచ్చిన రైతులు కోర్టుల చుట్టూ్ నేరస్థులు గా తిరిగే పరిస్థితి రావడం విచారకరమని సుప్రీంకోర్టు విశ్రాంత సీజే, జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
సాక్ష్యాల నమోదుతో కూడిన న్యాయపరమైన విచారణలో తప్ప ప్రభుత్వ అధికారులు భౌతికంగా న్యాయస్థానాలకు హాజరుకానక్కర్లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ అధికారులను కోర్టులకు పిలిపించటం, వస్త్రధారణపై
Supreme Court | కోర్టుల్లో విచారణ సందర్భంగా ప్రభుత్వ అధికారులను ఏకపక్షంగా పిలిపించడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ పిటిషన్పై బుధవారం సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. అధికారులను ఏకపక్షంగా ఆద�
దేశంలోని కోర్టుల్లో పెండింగ్ కేసులు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. దేశంలో 5 కోట్లకు పైగా పెండింగ్ కేసులున్నట్టు లోక్సభ సాక్షిగా వెల్లడైంది. గత 30 ఏండ్లుగా దేశంలోని హైకోర్టులలో 71 వేలు, కింది కోర్ట�