Court Cases Cost | కోర్టుల్లో కేసుల వాదనకు కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లలో రూ.400 కోట్లకు పైగా ఖర్చు చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వ్యాజ్యాల కోసం కేంద్రం రూ.66 కోట్లు వ్యయం చేసింది. గత ఆర్థిక సంవత్సరం కంటే ఇది రూ.9 కోట్లు ఎక్�
హౌసింగ్ బోర్డు జాయింట్ వెంచర్ (జేవీ) ప్రాజెక్టుల్లో ఫ్లాట్లు కొనుగోలు చేసినవారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పూర్తిగా డబ్బులు చెల్లించి దాదాపు 15 ఏండ్లు గడుస్తున్నా ఇంతవరకు రిజిస్ట్రేషన్లు కాకపో�
హైకోర్టులో కేసుల విచారణ లైవ్ ప్రొసీడింగ్స్ను రికార్డింగ్ చేయరాదని హైకోర్టు రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో పేరొన్నారు. లైవ్ రికార్డింగ్ చేసి వాటిని మీడియాలో ప్రసారం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని �
కోర్టులో ఉన్న కేసుల కారణంగా టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ రాసిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఆయా కేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే మెయిన్స్ పరీక్షలను మరోసారి నిర్వహిస్తారన్న ప్రచ�
ఒక అధ్యాపకుడు ఒకే విద్యాసంస్థలో పదకొండేండ్ల పాటు నిరంతరాయంగా పనిచేయడమనేది మామూలు విషయం కాదు. కుటుంబాలకు, పిల్లలకు దూరంగా ఉంటూ సొంతూళ్లకు వందల కిలోమీటర్ల దూరంలో ఉం టూ పనిచేయడం వల్ల మానసికంగా కుంగుబాటుక�
CJI DY Chandrachud | పెండింగ్ కేసులను తగ్గించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. భారత్ మండపంలో ఆదివారం జరిగిన జిల్లా న్యాయవ్యవస్థ జాతీయ స�
ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హీరో నాగార్జున (Nagarjuna) స్పందించారు. కోర్టు కేసులకు విరుద్ధంగా కన్వెన్షన్ కూల్చివేదలు బాధాకరమన్నారు. అధికారులు చట్టవిరుద్ధంగా చేసిన చర్యలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చ�
కోర్టు కేసుల్లో రాజీతో ఇరువర్గాలకు న్యాయం జరురుతుందని జిల్లా ప్రధా న న్యాయమూర్తి లక్ష్మీశారద అన్నారు. శనివారం జిల్లా న్యాయస్థానాల సముదాయంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్అదాలత్ �
అమరావతి : టీటీడీపై కోర్టుల్లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి న్యాయ విభాగం అధికారులను కోరారు. తిరుమల అన్నయ్య భవనంలో శనివారం ఆయన టీటీడీ న్యాయ విభాగం అధి
బషీరాబాద్ : తాండూరు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ స్వప్న మంగళవారం మండలానికి సంబంధించిన రెండు కేసుల్లో తీర్పు ఇవ్వడం జరిగిందని బషీరాబాద్ ఎస్సై విద్యాచర్రెడ్డి తెలిపారు. 2016 సంవత్సరంలో అక్రమ ఇసుక కేసులో �
ఖమ్మం:సంక్లిష్టమైన ప్రస్తుత సమాజంలో రాజీ మార్గమే మార్గదర్శకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.చంద్రశేఖర ప్రసాద్ అన్నారు. ఇటువంటి రాజీ మార్గంలో నడచిన వారే సమాజానికి మార్గ దర్శకులని వారు అభినందనీయులని అన్
మధిర : మధిర కోర్టులో శనివారం జాతీయ మెగాలోక్అదాలత్లో భాగంగా మండల న్యాయసేవాఅధికార సంస్థ చైర్మన్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జీ డీ.ధీజర్కుమార్ ఆధ్వర్యంలో మెగా లోక్అదాలత్ నిర్వహించారు. ప్రధాన జూనియ�