ఖమ్మం : డిసెంబర్ 11న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను వినియోగించుకుని కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా జడ్జి పి.చంద్రశేఖర ప్రసాద్ తెలిపారు. శనివారం నిర్వహించబోయే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని న్
కొడంగల్ : చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి భాస్కర్ తెలిపారు. శనివారం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆజాది కా అమ్రుత్ మహోత్సవంలో భాగంగా చట్టాలపై అవగాహ�
రాజేంద్రనగర్ కోర్టు న్యాయమూర్తి రుబినాఫాతిమా షాబాద్ : న్యాయ వ్యవస్థపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్గి ఉండాలని రాజేంద్రనగర్ న్యాయమూర్తులు రుబినాఫాతిమా, సుచిత్రలు తెలిపారు. బుధవారం మొయినాబాద్ మండల పరిధిల�
సత్తుపల్లి : న్యాయ సేవా సంస్థలు నిర్వహించే లోక్అదాలత్ల ద్వారా కేసులను సత్వరం పరిష్కరించుకోవాలని నాల్గవ అదనపు జిల్లా జడ్జి సీవీఎస్ సాయిభూపతి అవగాహన కల్పించారు. బుధవారం సత్తుపల్లి కోర్టు ఆవరణలో ఆజాది �