మనదేశంలో ఆహారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. భోజనంగానే కాకుండా.. ఆచార వ్యవహారాలు, మత విశ్వాసాల్లోనూ ఆహారం కీలకంగా కనిపిస్తుంది. విలువలు, సంస్కృతి, సౌకర్యంతోపాటు గుర్తింపును కూడా ప్రతిబింబిస్తుంది.
విడాకుల కోసం వచ్చిన దంపతులకు సుప్రీంకోర్టు సోమవారం చక్కని సలహా ఇచ్చింది. రాత్రికి ఇద్దరూ కలిసి భోజనం చేయాలని, ఆ సమయంలో చర్చించుకుని, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని చెప్పింది.
Adilabad | అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని భార్యను చంపేశాడు.. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్లో శనివారం చోటు చేసుకుంది.
వివాహమైన రోజు నుంచి 16 దినాల్లో నూతన వధువు సరి సంఖ్య రోజులో గృహ ప్రవేశం చేయాలి. చతుర్థి, షష్ఠి, చతుర్దశి మినహా మిగిలిన తిథులు అనుకూలం. సోమ, బుధ, గురు, శుక్ర, శని వారాల్లో ప్రవేశం చేయవచ్చు. అశ్విని, రోహిణి, మృగశిర
దంపతుల మధ్య బంధం బలంగా ఉండాలంటే.. కలిసి నిద్రించాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. అయితే.. అనేక కారణాల వల్ల ఇప్పుడు భార్యాభర్తలు విడివిడిగా పడుకుంటున్నారు.
మండలంలోని మహగాం శివాలయం సామూహిక వివాహాలకు వేదికైంది. గురువారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్యంలో 15 జంటలకు అంగరంగ వైభవంగా వివాహాలు జరిపించారు. యేటా నిర్వహిస్తున్నట్లే ఈ యేడాది కూడా ఉచితంగా మంగళ
మంచి పని చేసినవారిని మెచ్చుకుంటాం, సన్మానిస్తాం, బహుమతులిస్తాం. కానీ, శిక్షించడం జరిగితే? దేశ భవితవ్యం కోసం జనాభా తగ్గించాలని ఐదు దశాబ్దాల కిందట కేంద్రం పిలుపునిచ్చింది. పెరుగుతున్న జీవన వ్యయం, వనరుల పరి�
ఇంతకాలం ఏకాంతంగా గడపడానికి ఓయో రూమ్లను వినియోగించుకున్న పెండ్లికాని యువతీ యువకులు, జంటలకు బ్యాడ్ న్యూస్. ఓయో రూమ్లు ఇక నుంచి వారికి అందుబాటులో ఉండవు. ఇక నుంచి పెండ్లి కాని జంటలకు రూమ్లను అద్దెకు ఇవ�
ఆలుమగలు తామిద్దరూ ఒకటే అనుకున్నప్పుడు సంసారం అనే చదరంగం ఒంటెత్తు పోకడతో కాకుండా.. రంజుగా సాగుతుంది. అందుకు కావాల్సింది భార్యాభర్తల మధ్య అపరిమితమైన నమ్మకం. తాళి కట్టు శుభవేళ.. కలిగే ఆనందాన్ని రోజూ గుర్తుచ�
నీటి కొరత నేపథ్యంలో కొలంబియా దేశ రాజధాని బొగోటా ప్రజలకు అక్కడి మేయర్ కార్లోస్ ఫెర్నాండో గలాన్ వింత సూచనలు చేశారు. నీటిని పొదుపు చేసేందుకు గానూ దంపతులు కలిసి స్నానం చేయాలని విజ్ఞప్తి చేశారు.
అంత్యక్రియలకు వెళ్తున్న దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్లో చోటు చేసుకున్నది. వివరాలు ఇలా ఉన్నాయి. సదాశివనగర్కు చెందిన విండో డైరెక్టర్, బీఆర్ఎస్ నాయకుడు జనార్ద�
నవతరం జంటల్లో రోజురోజుకూ విడాకులు పెరిగిపోతున్నాయి. పెండ్లి తర్వాత రెండు మూడేండ్లు కలిసి కాపురం చేయడం కూడా కష్టంగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.