Liver Transplant Surgery: కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న భార్యాభర్తలు మృతిచెందారు. భర్తకు లివర్ అవయవాన్ని దానం చేసిన భార్య.. తన భర్త చనిపోయిన కొన్ని రోజులకే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన మహారా�
Couple died | సిగాచీ పరిశ్రమలో రియాక్టర్ పేలుడు ఘటన పలు కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ ప్రమాదంలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాలతో వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Suicide | చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో శుక్రవారం ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పురుగుల మందు తాగారు.
కారు ఢీకొనడంతో దంపతులు దుర్మరణం చెందారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తన భార్యతో ఓటు వేయించడానికి బైక్పై వెళ్తుండగా వీరి బైక్ను కారు ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. వివరాలు ఇలా..
రోడ్డుపై నిలిచి ఉన్న కంటైనర్ కిందికి కారు దూసుకెళ్లిన ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం సమీపంలో హెచ్పీ పెట్రోబంక్ ఎదుట సోమవారం చోటుచేసుకున్నది.
Tragedy | ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో విషాదం( Tragedy )చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్సపొందుతున్న దంపతులు ఆదివారం మృతి చెందారు.
Tragedy | చిత్తూరు జిల్లాలో విషాదం నెలకొంది. అడవిలో నుంచి వచ్చిన ఓ ఏనుగు(Elephant) దంపతులపై దాడి చేయడంతో ఇద్దరు మృతి (Died) చెందిన ఘటన గుడిపాల మండలం రామాపురంలో చోటు చేసుకుంది.
వికారాబాద్ : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. కాగా, భార్యభర్తలిద్దరు �
కామారెడ్డి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఉరి వేసుకొని దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన జిల్లా కేంద్రంలోని మాయాబజార్లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మాయాబజార్కు చెందిన గజవాడ క
ఆస్ట్రేలియా నుంచి చాలా ఏండ్లకు ఆంధ్రప్రదేశ్లోని సొంతూరుకు వస్తున్న ఆనందంలో ఆ దంపతులు ఉన్నారు. గత స్మృతులను నెమరేసుకుంటూ వెళ్తుండగా.. ఇంతలో మృత్యువు ఎదురొచ్చి వారిని...
అమరావతి : రోడ్డుప్రమాదంలో దంపతులు మృతి చెందిన విషాదఘటన విశాఖపట్నం జిల్లాలో చోటు చేసుకుంది . అనకాపల్లి ఉమ్మలాడ కూడలిలో ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న బుచ్�