జిల్లాలో పత్తి రైతులకు ప్రతి ఏటా ఏదో రకంగా నష్టాలు తప్పడంలేదు. తొలుత సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు జాప్యం కావడంతో వర్షాలకు పత్తి నష్టపోయిన అన్నదాతలను ప్రస్తుతం తేమ పేరిట దోపిడీ చేస్త�
పత్తి రైతుల నుండి ఏడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామనే పరిమితిని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయాలని నారాయణపేట జిల్లా మాగనూరు కృష్ణ ఉమ్మడి మండలాల రైతులు డిమాండ్ చేశారు.
Zero business | ములిగే నక్కపై తాడిపండు పడ్డచందంగా తయారైంది రైతన్న దుస్థితి. వర్షాభావ పరిస్థితుల్లో ఎడతెరిపి లేని వర్షాలతో పత్తి పంటకు తెగుళ్లు ముసురుకొని ఆశించిన దిగుబడి ప్రశ్నార్థకంగా మారింది.
ఈసారి భారీగా వర్షాలు కురవడంతో పత్తి పంటపై తీవ్ర ప్రభావం పడింది. చేనుపైనే పత్తి తడవడంతో రైతులు పత్తి తీసేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఎడతెరపిలేని వర్షాలకు పత్తి రంగు మారింది. తడిసిన పత్తిని ఏరిన రైతులు, దాన�
అధిక వర్షాలకు పత్తిపంట పూర్తిగా రంగుమారి నష్టాలు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చౌటుప్పల్ మండలం అఖిరెడ్డిగూడెంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథ�
కేంద్రంలోని మోదీ ప్రభుత్వ పాలనలో రైతన్న అరిగోస పడుతున్నాడు. పశ్చిమ దేశాల ఒత్తిళ్లకు తలొగ్గుతూ ప్రధాని మోదీ తీసుకొంటున్న ఏకపక్ష నిర్ణయాలు దేశీయ కర్షకుల ఉసురు తీస్తున్నది. ముఖ్యంగా బీజేపీ పాలనలో పత్తి ర�
అకాల వర్షాలతో తడిసి ముద్దయిన పత్తి.. సగానికి సగం తగ్గిన దిగుబడులు.. తేమ పేరుతో సీసీఐ బ్లాక్మెయిల్.. బహిరంగ మార్కెట్లో దక్కని మద్దతు ధర.. దిగుమతి సుంకం ఎత్తివేత.. ఇలా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా తెలంగాణ పత్తి
తేమ పేరిట పత్తి కొనుగోలుకు నిరాకరించడంపై రైతులు భగ్గుమన్నారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి, జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లిలో రోడ్డెక్కారు. గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలోని జీవీపీ జిన్న�
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు కదం తొక్కారు. పత్తి కొనుగోళ్లలో రోజుకో తీరుగా వ్యవహరిస్తుండటంతో బుధవారం ఆదిలాబాద్ బీజేపీ పార్లమెంట
మహబూబ్నగర్ రూరల్ మండలం అప్పాయపల్లి గ్రామ పరిధిలో ఉన్న శ్రీబాలాజీ కాటన్ మిల్కు రైతులు సోమవారం పెద్ద మొత్తంలో వాహనాల్లో పత్తిని విక్రయించడానికి తీసుకువచ్చారు. తీరా అక్కడికి వచ్చిన రైతులకు అధికారు�
ఒక వైపు వరుణుడి దెబ్బ కు అల్లాడిపోతూ ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంట ను రైతులు అమ్ముకుందామన్నా ప్రభుత్వ నిబంధనలతో రైతులు కన్నీరు పెట్టుకునే దుసితి నెలకొన్నది. ఒక వైపు ప్రభుత్వ నింబంధనలు, మరో వైపు సీస�
కొర్రీలు పెట్టి పత్తిని కొనుగోలు చేయకపోవడంతో నాగర్కర్నూల్ మండలం గగ్గలపల్లి శివారులోని కాటన్ మిల్లు ఎదుట రైతులు గురువారం సాయంత్రం ధర్నా నిర్వహించారు. సీసీఐ అధికారులు పత్తి తడిగా ఉందని, బాగాలేదనే కార
రైతు నెత్తిన మరో పిడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ‘కపాస్ కిసాన్' యాప్ రైతుల పాలిట శాపంగా మారింది. రైతులు పంట పండించడానికి ఎంత కష్టపడుతారో.. దానిని అమ్ముకోవడానికి అంతకు మించి కష్టపడాల�
ఈ ఏడాది పత్తి రైతులపై కాలంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం పగపట్టినట్టే కనిపిస్తున్నది. అధిక వర్షాలకు ఒకవైపు పత్తి పాడైపోతుండగా, మిగిలిన పత్తినైనా అమ్ముకుందామంటే కేంద్రం సవాలక్ష కొర్రీలు పెడుతు