పత్తి కొనుగోలు చేయనందుకు నిరసనగా మంచిర్యాల జిల్లాలోని పలు మండలాల రైతులు బెల్లంపల్లిలోని శ్రీరామ జిన్నింగ్ మిల్లు వద్ద ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. సీసీఐ అధికారులు పత్తిని కొనుగోలు చేయకపోవడం వల్ల
నాగర్కర్నూల్-నల్లగొండ జిల్లాల సరిహద్దులో ఉన్న తిరుమల కాటన్ మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేంద్రంలో వారంరోజులుగా కొనుగోళ్లు ఆపేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
పత్తిని కొనుగోలు చేయడం లేదని కర్షకన్న కన్నెర్ర చేశాడు. నాగర్కర్నూల్-నల్లగొండ జిల్లాల సరిహద్దులో ఉన్న తిరుమల కాటన్మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రం వద్ద వారం రోజులుగా పడిగాపులు కాస్తున్నా పట్టిం�
మరోవైపు పత్తి అమ్ముకునేందుకు రైతన్న పాట్లు పడుతున్నాడు. నర్సింహులపేట మండలం పడమటిగూడెం పత్తి మిల్లు వద్ద అసలు రైతుల కంటే వ్యాపారులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నదాతల�
సీసీఐ కేంద్రాలకు పత్తిని విక్రయానికి తీసుకొచ్చే రైతులను తేమ శాతం, నిబంధనల పేరుతో ఇబ్బంది పెట్టొద్దని, నాణ్యమైన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.
రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం రాబంధులా మారిందని నాగర్కర్నూ ల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తాడూరు మండలంలోని ఇంద్రకల్ సమీపంలో మణికంఠ జిన్నింగ్ మిల్ వద్ద మర్ర�
పత్తి మిల్లు తూకంలో తేడాలు వస్తున్నాయంటూ మండలంలోని వీరన్నపేట గ్రామ శివారులోని మహేశ్వరి కాటన్ ఇండస్ట్రీస్ వద్ద రైతులు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. పత్తిని తూకం వేయిస్తే పలుమార్లు వివిధ రకాలుగా తేడ�
పత్తి కొనుగోళ్లు పూర్తి పారదర్శకంగా జరగాలని ఖమ్మం పోలీసు కమిషనర్ సునీల్దత్ సూచించారు. తేమ శాతం పేరుతో రైతులకు ఇబ్బందులు తలెత్తనీయొద్దని అన్నారు. తల్లాడ మండలంలోని స్టాప్లెరిచ్ జిన్నింగ్ ఇండస్ట్ర�
పత్తి రైతులపై పిడుగు పడింది. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు బంద్ చేస్తున్నట్టు జిన్నింగ్ మిల్లులు ప్రకటించాయి. సీసీఐ, రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇకపై పత్తి కొనుగోలు చేయబోమని �
తేమసాకు చూపి సీసీఐ అధికారులు పత్తిని కొనుగోలు చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిని నిరసిస్తూ.. గురువారం నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం రాంరెడ్డిపల్లిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ �
పత్తి కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సూచించారు. సోమవారం ఉండవెల్లి మండలంలోని వరసిద్ధి వినాయక జిన్నింగ్ మిల్లులో సీసీఐ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన పత్తి క�
రైతుల పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని, సీసీఐ నేరుగా రైతుల వద్ద నుంచే పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సీసీఐ(ఎంఎల్) మాస్లైన్ పార్టీ అనుబంధ అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం(ఏఐపీకేఎస్) ఆధ్వ�
పంటల కొనుగోలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదంటూ రైతులు రోడ్డెక్కుతున్నారు. పంటలను కొనుగోలు చేయాలన్న డిమాండ్తో ధాన్యం, పత్తి రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. పత్తి పంటను కొ�
సర్కారు నిర్లక్ష్యం ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు గోసరిల్లుతున్నారని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు ధాన్యం కొనుగోళ్లు కాక, మరోవైపు పత్తి ధర పడిపోయి రైతులు తీవ్రంగ�