జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారుతున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో కిందిస్థాయి ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ప్రధాని, కేంద్రమంత్రులు, ఎంపీలపై వెల్లువెత్తే అవినీతి ఆరోపణలపై విచారణ జరపడానికి వారిని లోక్పాల్, లోకాయుక్త చట్టం పరిధిలోకి తీసుకొచ్చారు. 2013 డిసెంబర్ 17న రాజ్యసభలో, డిసెంబర్ 18న లోక్సభలో ఈ బిల్లు పాసైం�
మాగనూర్ మండల కేంద్రంలోని పోస్టాఫీసులో పెద్ద అవినీతి బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే గతంలో మాగనూరు బీపీఎంగా పనిచేస్తున్న ధనుంజయ చేతివాటంతో ఖాతాదారులు పొదుపు చేసిన లక్షల రూపాయ�
రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శుల ఫేక్ అటెండెన్స్ కొత్త దుమారం రేపుతున్నది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ(పీఆర్ఆర్డీ)లో వేళ్లూనుకున్న అవినీతిని మళ్లీ తెరపైకి తెస్తున్నది. కొందరు ఏకంగా సీఎం రేవంత్
పేద రైతు గూడుపై పెద్దలు ప్రతాపం చూపారు. అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా కూల్చివేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూర్నగర్లో ఒక పేద రైతు తన పట్టా భూమిలో ఏర్పాటు చేసుకున్న పశువుల పాక కూల్చ�
కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు, నాయకుల అవినీతి, అక్రమాలతో మండల ప్రజలు విసిగిపోయారని బీఆర్ఎస్ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి బాబాయి పంజుగుల శ్రీశైల్
బూర్గంపహాడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలతోపాటు పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో నిఘా ఏర్పాటు చేసిన ఏసీబీ అధికారులు డీఎస్పీ వై.రమేశ్ ఆధ్వర్యంలో గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించార
అనేక అవినీతి ఆరోపణలకు నిలయంగా మారిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ చివరకు కొవిడ్ సమయంలో వచ్చిన నిధులను కూడా వదల లేదని తెలిసింది. కొద్ది రోజులుగా వైద్య ఆరోగ్యశాఖలో అక్రమాలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జరుగుతున్న
ఖాకీలు కట్టు తప్పారు. అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయారు. ఇప్పటికే పలువురు ఎస్సైలు, సీఐలు ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. మరోవైపు, రెండు జిల్లాల్లో ఇసుక, మొరం వంటి సహజ సంపద విచ్చలవిడిగా దోపిడీకి గు�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ శాఖల్లో పాలన పడకేసిందని ఉద్యోగసంఘాల నేతలు ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖలో తలెత్తుతున్న వరుస వివాదాలు కార్యకలాపాలకు ఆటంక
Telangana | ప్రభుత్వం మారిన వెంటనే లంచాధికారులు ప్రజలను పీడించేందుకు కోరలు చాచారు. నగదు కోసం పౌరులను జలగల్లా పట్టి పీడించారు. బర్త్ సర్టిఫికెట్ కావాలన్నా, డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలన్నా, పాస్ బుక్ చేయాలన్న�
శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులపై వస్తున్న అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆరోపణలపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్రెడ్డి స్పందించారు.
అవినీతి ఆరోపణలు చుట్టుముట్టినప్పుడు, విపక్షాలు నిలదీసినప్పుడు నిరంకుశ పాలకులకు రెండు ఎత్తుగడలు గుర్తుకువస్తాయి. ఒకటి, తమను వేలెత్తి చూపేవారిపై దేశ వ్యతిరేక శక్తులుగా ముద్రవేయడం. రెండు, ప్రజాస్వామ్యాన�
విద్యుత్ శాఖలో అవినీతిని సమూలంగా అంతం చేయాలని ఎంత ప్రయత్నం చేసినా ఫలితం ఉండటం లేదు. శివారు ప్రాంతాల్లో కొత్తగా వెలుస్తున్న కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు అవసరమైన విద్యుత్ నెట్ వర్క్ ఏర్పాటు చేయడంలో �