రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు ప్రక్రియ నిలిచినట్టే.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఏర్పాటు కూడా ఇప్పట్లో లేనట్టే.. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో వాటికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్టయింది.
అత్యంత వెనకబడిన వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, స్వయం ఉపాధికి రుణాలను అందిస్తామని ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక భిన్నంగా వ్యవహరిస్తున్నది. కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు స�
‘ఓట్ల కోసం ఇబ్బడి ముబ్బడిగా ఉచిత పథకాలతో నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణను జీతాలు చెల్లించలేని స్థితికి తెచ్చారు.. ఆర్టీసీ, కార్పొరేషన్లు, ఇతర ప్రభుత్వ ఆస్తులను తాకట్టుపెట్టి ఇబ్బడిముబ్బడిగా అప్పులు తెచ్చ�
సబ్బండ వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ సర్కారు పెద్దపీట వేసిందని, రూ.3.4 లక్షల కోట్ల బడ్జెట్లో 1,44,156 కోట్లు కేటాయించడమే అందుకు నిదర్శనమని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
రాష్ట్రంలో నిధులలేమితో పలు కార్పొరేషన్లు కొట్టుమిట్టాడుతున్నాయి. కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం అయినప్పటి నుంచి కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధుల కేటాయించలేదని చైర్మన్లు వాపోతున్నారు.
జిల్లాలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలకవర్గాల పదవీకాలం నేటితో ముగియనున్నది. 13 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లల్లోని పాలకవర్గాలను అధికారులు ఘనంగా సన్మానిస్తున్నారు. బడంగ్పేట, మీర్పేట్ కార్పొరేషన్
స్టేషన్ఘన్పూర్, చేవెళ్లతోపాటు రాష్ట్రంలో మొత్తం 12 మున్సిపాలిటీలను కొత్తగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, మహబూబ్నగర్ 3 మున్సిపాలిటీలను కార్పొ�
వ్యవసాయ శాఖలో ఉన్న కార్పొరేషన్ల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ప్రభుత్వం భావిస్తున్నదా? ఆ కార్పొరేషన్లను మూసివేసేందుకే సిద్ధమవుతున్నదా? లేదా ఆరింటినీ కలిపి ఒకే కార్పొరేషన్గా చేయాలని చూస్తున్నదా? అంటే అవునన
గ్రేటర్ హైదరాబాద్ పరిధి విస్తరిం చి, నాలుగు ముక్కలు కానున్నది. ఔటర్ రింగు రోడ్డును సరిహద్దుగా చేసుకొని ఏర్పాటు చేయనున్న హైదరాబాద్ మహానగరాన్ని పరిపాలనా సౌలభ్యం, నిధుల లభ్యతకోసం ఒకటే కార్పొరేషన్ కా�
రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ పరిధిలోని 8 ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చాలని ఆ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా ముదిరాజ్, యాదవ కుర్మ, మ�
శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీ పరిధిలో విలీనం ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. శివారులో అభివృద్ధి కుంటుపడుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
Telangana | తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 14 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం పలు అంశాలపై దాదాపు రెం�
వ్యవసాయ అనుబంధ కార్పొరేషన్లన్నీ ఒకే గొడుగు కిందకు రాబోతున్నాయా? అన్నింటికి కలిపి ఐఏఎస్ అధికారిని ఎండీగా నియమించబోతున్నారా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. కార్పొరేషన్లన్నింటినీ ఒకే గొడుగు క�