పేద రోగులకు ఉచితంగా అవయవ మార్పిడి చేసేందుకు గాంధీ ఆసుపత్రి సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయానికి అవయవ మార్పిడి కేంద్రం జీవం పోయనుంది. కార్పొరేట్ ఆసుపత్రుల తరహాలో నిర్మించి
‘కార్పొరేట్ హాస్పిటల్స్లో జరిగే మోసాలను ఈ చిత్రంలో చూపించాం. డాక్టర్స్, పేషెంట్స్కు మధ్య ఉండే వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోతే ఎలాంటి దుష్ఫలితాలు సంభవిస్తాయో తెలియజెపుతున్నాం’ అన్నారు సుమయ రెడ్డి.
దేశంలో నూతన ఆర్థిక విధానాలు ప్రవేశించిన 1990వ దశకం నుంచి ఆర్థిక అసమానతలు ఆకాశాన్నంటాయి. కొద్దిమంది కోటీశ్వరులు ప్రపంచ కుబేరులుగా ఎదుగుతుంటే, కోట్ల మంది పేదలు నిరు పేదలవుతున్నారు. ఉదాహరణకు.. జీఎస్టీ రీత్యా �
సీఎం రేవంత్రెడ్డి రియల్ ఎస్టేట్ మనస్తత్వాన్ని విడిచిపెట్టి ప్రజల సంక్షేమాన్ని కోరుకునే విశాల దృక్పథం ఉన్న నాయకుడిగా మారాలని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ సూచించారు.
గతంలో ఆరోగ్యపరంగా ఏ సమస్య ఉన్నా హైదరాబాద్తోపాటు ఇతర పట్టణాల్లోని కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వచ్చేది. ఒక్కోసారి అత్యవసర వైద్య సేవలకు హైదరాబాద్లోని హాస్పిటల్స్కు వెళ్తే మార్గమధ్యంలో ప్ర�
వేములవాడ సర్కారు దవాఖాన కార్పొరేట్కు దీటుగా సేవలందిస్తున్నది. బీఆర్ఎస్ సర్కారు తీసుకున్న చర్యలు, కల్పించిన సౌకర్యాలతో అరుదైన సర్జరీలకు కేరాఫ్లా మారింది. లక్షల రూపాయల విలువైన మోకీలు మార్పిడి సర్జర�
రాష్ట్రంలో వైద్య రంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. కోట్లాది రూపాయలు మంజూరు చేస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నది. ప్రభుత్వ దవాఖానలను కార్పొరేట్ స్థాయిలో ఆధునీకరించి పూర్తి �
తెలంగాణ వాళ్లకు వ్యవసాయం చేయటం చేతగాదన్న నోళ్లే, వాళ్లకు పరిపాలించుకోవటం కూడా చేతగాదని వెక్కిరించాయి నాడు. ఈ రెండు అపహాస్యాలను మళ్లీ నోరు కూడా తెరవకుండా భూస్థాపితం చేశారు కేసీఆర్. కరువు కాటకాల తెలంగాణ
Minister Talasani | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ (Minister Talasani Sr
‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’.. అనే పాట తెలంగాణలో వినిపించడం లేదు. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో మంత్రి హరీశ్రావు నిరంతర పర్యవేక్షణతో ప్రభుత్వ దవాఖానలపై ప్రజల్లో నమ్మకం పెరిగింది.
రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఆదర్శవంతమైన జిల్లా సమాఖ్య భవనం సిద్దిపేటలో నిర్మించుకోబోతున్నామని, సిద్దిపేట జిల్లా ఏర్పాటుతోనే ఇది సాధ్యమైందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర�
కార్పొరేట్ దవాఖానల్లో తీరిది పరిస్థితి విషమిస్తే మొహంచాటు తప్పనిసరి పరిస్థితుల్లో గాంధీకి దవాఖానపై పెరుగుతున్న భారం మరణాలన్నీ ఆస్పత్రి ఖాతాలోకి మూడ్రోజుల్లోనే 347 మంది కొత్త రోగులు 600 వెంటిలేటర్లు, 250 మ�