ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని వైరా గురుకుల పాఠశాలలో కరోనా సోకిన విద్యార్ధుల ఆరోగ్య పరిస్థితిపై టీఆర్ఎస్ లోక్ సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు సోమవారం ఆరా తీశారు. ఆదివారం దాదాపు 27 మందికి పైగా విద్యార్ధుల�
Corona in Kerala: కేరళలో కొత్తగా నమోదయ్యే రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల ( Corona in Kerala ) సంఖ్య భారీగా తగ్గింది. ఎన్నో రోజులుగా ఐదు వేలకుపైగా కొత్త కేసులు
జూబ్లీహిల్స్ : ప్రతి ఇంట్లో అందరూ కరోనా టీకా వేసుకుని కొవిడ్ మహమ్మరిని తరిమికొట్టాలని.. ప్రతి ఒక్కరూ విధిగా రెండు డోసులు టీకాలు వేసుకుని కరోనాపై వందశాతం విజయం సాధించాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగ�
Corona in Kerala: కేరళలో కరోనా మహమ్మారి ( Corona in Kerala ) విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కొత్త కేసులలో కేరళలో నమోదవుతున్నవే సగానికిపైగా ఉంటున్నాయి.
ప్రీమియంలు 20-40% పెరిగే అవకాశాలు సంకేతాలిస్తున్న బీమా సంస్థలు పాలసీ డాక్యుమెంట్ ఇవ్వాల్సిందే న్యూఢిల్లీ, నవంబర్ 19: జీవిత బీమా ఖరీదెక్కనున్నది. ప్రీమియంలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి. వచ్చ
No Vaccine No Liquor | రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికే లిక్కర్ అమ్మాలని రూల్. మద్యం బాబులు వ్యాక్సిన్ తీసుకున్నట్లు ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదని, కేవలం నోటి మాట చెప్తే చాలని అన్నారు.
మహదేవపూర్:మండలకేంద్రానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం మహదేవపూర్ లో జరిగింది. గత10 రోజుల క్రితం నుంచి జ్వరం,దగ్గు వంటి లక్షణాలు రాగా మహదేవపూర్లోని ప్రభుత్వాసుపత్రిలో కరోనా పరీక�
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): కొవిషీల్డ్ రెండో డోస్తో రోగ నిరోధక శక్తి తగ్గుతున్నదా? దీనివల్ల వైరస్ ముప్పు మళ్లీ పెరిగే అవకాశం ఉన్నదా? అంటే అవుననే అనుమానాలు వస్తున్నాయి. ఆక్స్ఫర్డ�
Covid 19 | దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,271 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 285 మంది మరణించారు. మరో 11,376 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు.
బెర్లిన్: జర్మనీలో మళ్లీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 50,196 కొత్త కేసులు నమోదు అయ్యాయి. కరోనా కేసులు పెరగడం వరుసగా ఇది నాలుగవ రోజు. దేశంలో ఇప్పటి వరకు పాజిట�
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 10,126 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఫిబ్రవరి నుంచి నమోదు అయిన పాజిటివ్ కేసుల్లో ఇదే అత్యల్ప సంఖ్య. 266 రోజుల తర్వాత అతి తక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్�
ఏవై 4.2 వేరియంట్ ప్రభావం తక్కువే వ్యాక్సిన్ తీసుకుంటే ప్రమాదం ఉండదు వైద్యారోగ్య నిపుణుల వెల్లడి హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): కరోనా మూడోవేవ్పై ఆందోళన అవసరం లేదని వైద్యారోగ్య నిపుణులు అంటున్నా�