బీర్కూర్, నవంబర్ 27 : రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి శనివారం దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ నెల 24న కొవిడ్ పాజిటివ్ రావడంతో వైద్యుల సూచనల మేరకు ముందు జాగ్రత్తగా హైదరాబాద్లోని ఏఐజీ దవ�
వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఇప్పటికే పలు దేశాల్లో కేసుల నిర్ధారణ తిరిగి ప్రయాణ ఆంక్షల చట్రంలోకి దేశాలు అప్రమత్తమైన భారత్.. అధికారులతో మోదీ సమీక్ష ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభు
Corona in Kerala: కేరళలో కరోనా ( Corona in Kerala ) ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉన్నది. అక్కడ ఇప్పటికీ నాలుగు వేలకు తగ్గకుండా రోజువారీ కొత్త కేసులు నమోదవుతున్నాయి.
Pocharam Srinivas reddy | తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటంతో శనివారం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. స్పీకర్కు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, మరికొన్ని రో
Telangana | కొవిడ్ కొత్త వేరియంట్పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఈ నేపథ్యంలో ఈ నెల 28న వైద్యారోగ్య శాఖ అధికారులతో మంత్రి హరీశ్రావు సమావేశం కానున్నారు. కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తున్న నేపథ
Covid-19 | దేశంలో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం 10 వేలకుపైగా నమోదవగా, తాజాగా అవి ఎనిమిది వేలకు తగ్గాయి. నిన్నటికంటే అవి 21 శాతం తక్కువని
Tech Mahindra | మేడ్చల్ జిల్లాలో ఉన్న టెక్ మహీంద్రా యూనివర్సిటీలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. 25 మంది విద్యార్థులకు, ఐదు మంది టీచర్లకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో మిగతా విద్యార్థు�
coronavirus new variant B.1.1.529 | కరోనా భయాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న తరుణంలో కొత్త వేరియంట్ ఒకటి పుట్టుకొచ్చింది. ఇప్పటివరకు ఉన్న వేరియంట్లతో పోలిస్తే ఇది చాలా శక్తివంతమైనది కావడం ఇప్పుడు ప్రపం�
Karnataka | కర్ణాటకలోని ధర్వాద్లో కరోనా విజృంభవించింది. 66 మంది మెడికల్ కాలేజీ స్టూడెంట్స్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. వీరంతా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. అయినప్పటికీ మరోసారి క
Corona Deaths | ప్రపంచం మొత్తాన్ని గజగజ వణికించిన కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా అంతమైపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) హెచ్చరించింది. ఈ మహమ్మారి ఎక్కువగా ప్రభావం చూపిన యూరప్ దేశాల్లో..
AP Governor | ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కరోనా నుంచి సంపూర్ణంగా కోలుకున్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న