జెనీవా: హెల్త్కేర్ వర్కర్లపై కోవిడ్ తీవ్ర ప్రభావం చూపిందని, ఆ మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా సుమారు లక్షా 80 వేల మంది హెల్త్వర్కర్లు ప్రాణాలు కోల్పోయి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిప�
మా పాపకు నాలుగేండ్లు. కరోనా, లాక్డౌన్ కారణంగా ఇంకా బడిలో చేర్పించలేదు. ఇంట్లోనే అక్షరాలు, రైమ్స్ చెబుదామంటే కుదురుగా కూర్చోదు. వచ్చే ఏడాది బడిలో చేర్పిస్తే, అందరిలో వెనుకబడుతుందేమో అని కంగారుగా ఉంది. అ
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో ఇప్పుడు కరోనా వైరస్కు చెందిన కొత్త వేరియంట్ కలవరం సృష్టిస్తోంది. ఆ స్ట్రెయిన్కు చెందిన కేసులు అధిక సంఖ్యలో నమోదు అవుతున్నట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. కోవ
రోజుకు 50 వేల కేసులు.. వెలుగులోకి కొత్త స్ట్రెయిన్లండన్, అక్టోబర్ 19: బ్రిటన్లో మళ్లీ కరోనా పడగ విప్పుతున్నది. సోమవారం ఒక్కరోజునే 49,156 కేసులు నమోదయ్యాయి. సగటున రోజుకు 45-50 వేల కేసులు నమోదవుతుండటంతో అధికారులు
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్ కరోనా వైరస్ హడలెత్తించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా డెల్టా ప్లస్ వేరియంట్ కూడా దూసుకువెళ్తోంది. డెల్టా వైరస్ మ్యుటేషన్ చెందుతున్న తీరుపై అమ�
న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,058 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 231 రోజుల్లో ఇదే అత్యల్ప సంఖ్య. దేశవ్యాప్తంగా 19,470 మంది కరోనా నుంచి కోలుకోగా, గడిచిన 24 గంటల్లో 164 మంది మరణించి
Worldwide corona: భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఇంకా చాలా దేశాల్లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతున్నది. ఇప్పటివరకు ప్రపంచ దేశాల్లో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
Covid 19 | దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,981 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 17,861 మంది కరోనా నుంచి కోలుకోగా,
Covid 19 | దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,862 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 19,391 మంది కరోనా నుంచి కోలుకోగా,
న్యూఢిల్లీ: ఇండియాలో కొత్తగా 14,313 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దేశవ్యాప్తంగా 26,579 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 181 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య �
పాండమిక్ నుంచి ఎపిడమిక్ దశకు చేరినట్టే వైరస్కు చెక్పెట్టడంలో విజయం సాధించాం జాగ్రత్త వహించకపోతే తిరగబెట్టే ప్రమాదం పండుగల వేళ అప్రమత్తంగా ఉండాలి ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు హైదరాబాద�