Covid in Kerala: కేరళలో కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా తగ్గకపోయినా.. రోజువారీ కొత్త కేసుల సంఖ్య మాత్రం కాస్త తగ్గుముఖం పట్టింది. ఇవాళ కొత్తగా
Covid in Kerala: కేరళలో కరోనా మహమ్మారి ( Covid in Kerala ) తగ్గుముఖం పడుతున్నది. వరుసగా రెండో రోజూ రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగానే నమోదయ్యింది. ఇవాళ కొత్తగా
న్యూఢిల్లీ: ఇండియాలో కొత్త 18,795 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో వైరస్ వల్ల మృతిచెందిన వారి సంఖ్య 179గా ఉంది. కొత్తగా 26,030 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశా�
Covid Vaccine | దేశ వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే కోటి మందికి పైగా కరోనా టీకా వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించ�
Covid in Kerala: కేరళలో గత కొన్ని నెలలుగా విజృంభిస్తూ వచ్చిన కరోనా మహమ్మారి ఇవాళ కాస్త శాంతించింది. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ 15 వేలకు పైనే రోజువారి కొత్త కేసులు నమోదు కాగా..
Covid in Kerala: కేరళలో కరోనా మహమ్మారి ( Covid in Kerala ) ప్రభావం కాస్త తగ్గింది. గత కొన్ని రోజులుగా 20 వేలకు అటుఇటుగా మాత్రమే కొత్త కేసులు నమోదు కాగా
Covid in Kerala: కేరళలో కరోనా వైరస్ ప్రభావం కంటిన్యూ అవుతూనే ఉన్నది. ఇవాళ కూడా కొత్తగా 16,671 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
Telangana | తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతంగా కొనసాగుతోంది. ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నారు. నిన్న ఒక్కరోజే ప్రభుత్వ�
Covid Vaccination | పొలాల వద్ద టీకాలు వేస్తున్న ఓ రెండు చిత్రాలను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ వారిని అభినందించారు. ఒకటి ఖమ్మం జిల్లా నుంచి మరొకటి రాజన్న సిరిసిల్ల
మరో ఆరుగురు ఐసోలేషన్లోకి దుబాయ్: ఐపీఎల్లో మరోమారు కరోనా వైరస్ కలకలం రేపింది. సన్రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్బౌలర్ నటరాజన్ వైరస్ బారిన పడ్డాడు. ఈ ఉదయం నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో నటరాజన్
Corona in Kerala: కేరళలో కరోనా మహమ్మారి ( Corona in Kerala ) విజృంభణ కొనసాగుతూనే ఉన్నది. రోజువారీ కొత్త కేసుల సంఖ్య గత రెండు రోజులుగా తగ్గినట్టే తగ్గి మళ్లీ
Covid in Kerala: కేరళలో కరోనా మహమ్మారి ప్రభావం కాస్త తగ్గింది. రెండు రోజుల క్రితం వరకు భారీగా నమోదైన రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య.. గత రెండు రోజులుగా
Covid 19 | దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 26,115 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 252 మంది మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మరో 34,469 మంది కరోనా నుంచి
Covid 19 | ఇండియాలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 30,256 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. 295 మంది మరణించారు.