Corona in Kerala: కేరళలో కరోనా విస్తృతి కొనసాగుతూనే ఉంది. ఇవాళ కూడా కొత్తగా 19,653 మందికి పాజిటివ్ వచ్చింది. అయితే, పాజిటివ్ కేసుల కంటే ఇవాళ రికవరీల సంఖ్య
Covid in Kerala: కేరళలో కరోనా మహమ్మారి ( Covid in Kerala ) విస్తృతి కొనసాగుతున్నది. గత రెండుమూడు రోజుల నుంచి తగ్గినట్టే తగ్గిన కొత్త కేసుల సంఖ్య ఇవాళ
కరోనా థర్డ్వేవ్ ప్రమాదాన్ని తోసిపుచ్చుతున్న వైద్యనిపుణులు తీవ్రమైన కొత్త స్ట్రెయిన్తోనే మూడోవేవ్కు అవకాశం ఇప్పటివరకూ అలాంటి వేరియంట్ జాడ లేదు మూడోవేవ్ రాకకు శాస్త్రీయ ఆధారాల్లేవంటున్న శాస్త్
బీజింగ్: కరోనా వైరస్ నియంత్రణకు చైనా ముమ్మరంగా పోరాడుతోంది. ఆ దేశ జనాభాలో వంద కోట్ల మందికి కరోనా వ్యాక్సినేషన్ పూర్తి అయ్యింది. అంటే దేశ జనాభాలో 71 శాతం మంది పూర్తి స్థాయిలో వ్యాక్సినేట్ అయ్యారు
TS Cabinet | రాష్ట్రంలో కరోనా వైరస్ అదుపులోనే ఉందని, అన్ని రకాల మందులు, ఆక్సిజన్, టెస్ట్ కిట్స్, వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్కు వైద్యారోగ్య శాఖ అధికారులు వివరించారు. మంత్రివర్గ �
Covid Vaccination | మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పాలకుర్తి నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మీడియాతో మాట�
Covid Vaccination | తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో తెలంగాణ దేశంలోనే ముందు వరుసలో ఉంది. ప్రత్యేక కేంద్రాల ద్వారానే కాకుండా, మొబైల్ సెంట�
వాషింగ్టన్: అమెరికాలో కరోనా వైరస్కు సంబంధించిన డెల్టా వేరియంట్ త్వరలో తీవ్ర స్థాయికి చేరనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఎవరూ నిర్లక్ష్యంగా ఉండరాదు అని నిపుణులు వార్నింగ్ ఇచ్చారు. రాబోయే రో�
Covid in Kerala: కేరళలో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టింది. చాలాకాలంగా అక్కడ 30 వేల దరిదాపుల్లో కొత్త కేసులు నమోదయ్యేవి. గత రెండు రోజుల నుంచి వరుసగా
భువనేశ్వర్: తొలి కోవిడ్ టీకా డోసు తీసుకున్న నాలుగు నెలల తర్వాత ఆ వ్యక్తిలో యాంటీబాడీలు గణనీయంగా తగ్గుతున్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఇండియాలో నిర్వహించిన స్టడీకి సంబంధించిన డేటాను రి�
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఐసోలేషన్లోకి వెళ్లనున్నారు. క్రెమ్లిన్లో ఉన్న సిబ్బందిలో ఒకరికి కరోనా వైరస్ సంక్రమించింది. దీంతో ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలనుకుంటున్నట్లు త
Covid virus: తిరువనంతపురం: కేరళలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతూనే ఉన్నది. ఇవాళ కూడా కొత్తగా 15,058 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య
నిర్లక్ష్యం చేయకుండా ప్రజలంతా టీకా వేసుకోవాలి ఇకపై ప్రాధాన్యం విద్య, వైద్యానికే: సీఎం కేసీఆర్ హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): కరోనా నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడానికి రోజుకు 3 లక్షల మందికి