Tuberculosis | కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న వారిలో చాలా మందిని అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతున్న విషయం తెలిసిందే. తాజాగా కర్ణాటకలో కొవిడ్ నుంచి కోలుకున్న 155 మందిలో టీబీ ( క్షయ వ్యాధి ) లక్షణాలు గుర్�
జెనీవా: కొత్త కరోనా వేయింట్ ‘Mu’ను సమీక్షిస్తున్నట్లు ప్రపచం ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది జనవరిలో కొలంబియా దేశంలో ‘Mu’ వేరియంట్ను గుర్తించారు. Muను శాస్త్రీయంగా B.1.621గా పిలుస్తారు. ఈ వే�
Covid 19 | దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 30,941 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 350 మంది మరణించారు. ఈ మహమ్మారి నుంచి మరో 36,275 మంది కోలుకున్నారు. దేశంలో
Kovid-19 in Kerala: కేరళలో కరోనా వైరస్ ఇంకా ఉధృతంగానే ఉంది. ఇప్పటికీ 20 వేలకు దరిదాపుల్లోనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత నాలుగైదు రోజుల్లో అయితే ఏకంగా
లండన్ : కరోనా వైరస్ అల్ఫా వేరియంట్తో పోలిస్తే డెల్టా వేరియంట్ సోకిన రోగులు ఆస్పత్రిపాలయ్యే ముప్పు రెండు రెట్లు అధికమని తాజా అధ్యయనం వెల్లడించింది. బ్రిటన్లో 40,000 కొవిడ్-19 కేసుల వివరాలను �
పండగల వేళ జాగ్రత్త: కేంద్రం న్యూఢిల్లీ, ఆగస్టు 26: కరోనా విషయంలో రానున్న రెండు నెలలు అత్యంత కీలకమని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారం ఆ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ విలేకరులతో మాట్లాడుతూ ‘దేశంలో కరోనా
Covid 19 | ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. 12 మంది పిల్లలకు కరోనా సోకినట్లు జిల్లా వైద్యాధికారులు గురువారం వెల్లడించారు. ఇందులో నలుగురు నెలలోపు వయసున్న వారు కాగా, మి�
ఇదో వింతైన పెండ్లి ! ఎన్నడూ వినని.. ఎప్పుడూ చూడని పెండ్లి ! కరోనా సమయంలో జరిగిన వినూత్న పెండ్లి ! వధూవరులు ఇద్దరూ ఎక్కడో దేశం కాని దేశంలో పెండ్లి చేసుకుంటే.. పుట్టిన ఊళ్లో నుంచే తల్లిదండ్రులు లై�
న్యూఢిల్లీ: భారత్లో కొత్తగా 25,467 కరోనా పాజిటివ్ ( Corona Positive )కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో వైరస్ వల్ల 354 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇవాళ కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. సుమారు 39,486 మంది వైరస్
Kerala Corona: కేరళలో కరోనా వైరస్ ఇంకా ఉధృతంగానే ఉన్నది. ఇప్పటికీ రోజుకు 10 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఇవాళ కూడా 13,383 మందికి
కరోనా నేపథ్యంలో పెరుగుతున్న డిజిటల్ ప్రాధాన్యం ట్రెండ్ను ఫాలో అవుతున్న రియల్టర్లు వర్చువల్ టూర్లు, క్లౌడ్ ఆధారిత కార్యాలయాలు హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి నేపథ్యంలో అన్ని రంగ�
కరోనా వైరస్ టీమ్ఇండియాకు మంచే చేసింది. ఇదేంటి యావత్ ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేసిన మహమ్మారి.. టీమ్ఇండియాకు మంచి చేయడం ఏంటి అనుకుంటున్నారా..! అక్కడికే వస్తున్నా.. కొవిడ్-19 కారణంగా గత రెండేండ్లుగా �
కరోనా కేసులు| దేశంలో కొత్తగా 34,457 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,23,56,715కు చేరింది. ఇందులో 3,61,340 కేసులు యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.